కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ముగ్గురికి ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో ఈశాన్య రాష్ట్రం అస్సోంకు చెందిన కవి, గాయకుడు భూపేన్ హజారికాను కూడా భారతరత్న వరించింది. అయితే తన మరణాంతరం భూపేన్ హజారికాను ఈ అత్యున్నత పురస్కారం వరించడం విశేషం. భూపేన్ హజారికా ఎన్నో రంగాల్లో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి. కవిగా,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2S6YXS2
Sunday, January 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment