విపక్షాల నుంచి దేశ తదుపరి ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారో అనే ఛాయిస్ భారతీయులకు ఇస్తే వారు ఎవరి వైపు మొగ్గు చూపారో తెలుసా..? సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సర్వేల సందడి మొదలైంది. ముఖ్యంగా జాతీయ మీడియా ఛానెళ్ల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అనేక అంశాలు పరిగణలోకి తీసుకుని వారు ప్రజలముందుకు వెళ్లడం జరిగింది. ఈ క్రమంలోనే దేశ ప్రధానిపై మరో ఆసక్తికర విషయం వెల్లడైంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B7lLaz
సర్వే సందడి: విపక్షాల నుంచి ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారంటే ప్రజల ఎవరివైపు మొగ్గు చూపారంటే..?
Related Posts:
దొరల్లా బతుకుతారు.. దొంగతనాలు చేస్తారు.. వీళ్లెక్కడి మనుషులు రా నాయనా..!హైదరాబాద్ : దొరికితే దొంగ లేదంటే దొర అంటారు. దొరకనంత కాలం ఏ దొంగైనా దొరలా బతుకుతాడని దానర్థం. పోలీసులకు దొరికితే చాలు ఆ దొంగ గుట్టు బయట పడుతుంది. ఇదే … Read More
యువతను మావోయిస్టులుగా మార్చే కుట్ర: హైదరాబాద్ సీపీ వార్నింగ్హైదరాబాద్: నిషేధిత మావోయిస్టు సంస్థలకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థులను మావోయిస్టులుగా మార్చే సంస్… Read More
టాయిలెట్తో సెల్ఫీ! అవుతుందిక పెళ్లి!! వధువుకు కానుకగా రూ.51వేలు కూడాభోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన కొత్త పథకం ప్రకారం.. తన ఇంట్లో కట్టుకున్న మరుగుదొడ్డి వద్ద సెల్ఫీ దిగితేనే ఆ యువకుడికి పెళ్లి జరుగుతుంది.… Read More
ప్రేమ పెళ్లే కానీ..: రాత్రి అమ్మాయి మెడలో తాళి కట్టి.. తెల్లారేసరికి పరార్!అమరావతి: నాలుగు నెలలుగా ప్రేమిస్తున్నానని వెంటాపడ్డాడు. దీంతో అతని ప్రేమలో నిజాయితీ ఉందేమోననుకుని ఆమె కూడా అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆమె మ… Read More
ఏపీ అప్పుల్లో, 42వేల కోట్లు చంద్రబాబు ఇచ్చినవే : బుగ్గనఏపీ ఆర్ధిక పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి… Read More
0 comments:
Post a Comment