Wednesday, March 13, 2019

1000 కోట్ల మోసం చేసిన ఈ బిజ్ ... ఓ మాయదారి కుటుంబం దోపిడీ చూస్తే షాక్ అవుతారు

ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడే ముఠాలు ఇప్పుడు భారత దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నాయి. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు కానీ పేద వారుగానే చనిపోవడం తప్పు, డబ్బు సంపాదించాలనే తపన లేకపోవడం తప్పు అంటూ జనాలను రెచ్చగొట్టిన భార్య, భర్త, కుమారుడు కలిసి జనానికి రూ.1000 కోట్లు కుచ్చు టోపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2F8rBe7

0 comments:

Post a Comment