Tuesday, June 9, 2020

కరోనా కల్లోలం: బీఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మృతి, 50 లక్షల ఎక్స్‌గ్రేషియా

ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శిరీష్ దీక్షిత్ మృతి చెందారు. వాటర్ సప్లై డిపార్ట్‌మెంట్‌లో దీక్షిత చీఫ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కరోనావైరస్ కారణంగా బీఎంసీ వాటర్ సప్లై శాఖలో ఇంజినీర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XO8Iqh

Related Posts:

0 comments:

Post a Comment