రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు నలుగురూ విజయం సాధించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలోనే నాలుగు సీట్లు వైసీపీకే దక్కుతాయని అందరూ ఊహించిందే. అదే జరిగింది. అయితే, వైసీపీకి సంఖ్యా బలం ఉన్నా..టీడీపీ అనూహ్యంగా బలం లేకపోయినా వర్ల రామయ్యను బరిలోకి దించింది. టీడీపీ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని ధిక్కరించి వైసీపీకి దగ్గర కావటంతో..ఈ ఎన్నిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UWzo6b
పెద్దల సభలో పెరిగిన వైసీపీ బలం: ఎన్నికల్లో వైసీపీ ఎత్తుకు టీడీపీ చిత్తు: ట్విస్టుల మీద ట్విస్టులు..!
Related Posts:
పంచాయతీ ఎన్నికలపై హైకోర్టుకు జగన్ సర్కార్-హౌస్ మోషన్ పిటిషన్-సోమవారం విచారణఏపీలో కరోనా పరిస్ధితుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింద… Read More
Social media: మనోడికి 19 ఏళ్లు, 30 మంది అమ్మాయిలతో, బెడ్ రూమ్ లోకి ఆంటీ ఎంట్రీతో సీన్ రివర్స్ !చెన్నై/కడలూరు: సోషల్ మీడియాలో ఎవరు ఫ్రీగా చిక్కుతారా ?, వారితో ఆడుకుందామా అంటూ ఓ యువకుడు అదే పనిగా పెట్టుకుని ఇప్పటి వరకు 30 మందితో గేమ్స్ ఆడుకున్నాడు… Read More
సింగపూర్: రహస్యంగా స్నేహితుడిని కలిసిందన్న కారణంతో కరోనా సోకిన మహిళకు జైలు శిక్షతన స్నేహితుడిని పలుమార్లు కలిసి మాట్లాడిన విషయాన్ని దాచిపెట్టడంతో సింగపూర్లో కోవిడ్ సోకిన ఒక మహిళకు 5 నెలల జైలు శిక్ష విధించారు. 65 ఏళ్ల ‘ఓహ్ బీ హియో… Read More
ఇండోనేసియాలో విమానం అదృశ్యంఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి 50 మందికి పైగా ప్రయాణికులతో బయలుదేరిన విమానం గల్లంతైంది. శ్రీవిజయ ఎయిర్ బోయింగ్ 737 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల… Read More
డోలీలో గర్భిణీని 10 కిలోమీటర్ల తీసుకెళ్లారు: విశాఖ మన్యంలో తీరని కష్టాలువిశాఖపట్నం: ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి బతుకులు మాత్రం మారడం లేదు. వారి కష్టాలు తీరడం లేదు. వారే విశాఖ మన్యంలో ఉండే ప్రజలు. మన్యంలోకి ఎలాంటి రవాణా స… Read More
0 comments:
Post a Comment