రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు నలుగురూ విజయం సాధించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలోనే నాలుగు సీట్లు వైసీపీకే దక్కుతాయని అందరూ ఊహించిందే. అదే జరిగింది. అయితే, వైసీపీకి సంఖ్యా బలం ఉన్నా..టీడీపీ అనూహ్యంగా బలం లేకపోయినా వర్ల రామయ్యను బరిలోకి దించింది. టీడీపీ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని ధిక్కరించి వైసీపీకి దగ్గర కావటంతో..ఈ ఎన్నిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UWzo6b
పెద్దల సభలో పెరిగిన వైసీపీ బలం: ఎన్నికల్లో వైసీపీ ఎత్తుకు టీడీపీ చిత్తు: ట్విస్టుల మీద ట్విస్టులు..!
Related Posts:
హిందువుల మనో భావాలను గాయపరిచారు..! కేసీఆర్, కేటీఆర్ పై బీజేపి తీవ్ర ఆరోపణ..!!హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ హిందువులను కించపరిచి, రెచ్చగొట్టి, హిందువుల మనోభావాలను గాయపరిచారని బీజేపీ… Read More
యూపీఎస్సీలో కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కంబైన్డ్ మెడికల్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల… Read More
NHAIలో మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 73 మేనేజర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున… Read More
బాబు పై రిటైర్డ్ ఐఏయస్ ల ఆగ్రహం : అధికారులను అవమానిస్తారా: ఉపసంహరించుకోండి..!ఏపి ముఖ్యమంత్రి తాజాగా అధికారుల పై చేసిన వ్యాఖ్యల పై రిటైర్డ్ ఐఏయస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోవర… Read More
ద్వివేదీ ఓటు వేసారు : చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్: సాక్ష్యాధారాలు విడుదల ..!ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలకు ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడితే మిగిలిన సామా… Read More
0 comments:
Post a Comment