Friday, June 19, 2020

ప్రాజెక్టులు మావి..పేరు మీదా .. ప్రతిపక్షాలను తిట్టటం తప్ప ఆ మంత్రికి వేరే పనుందా:దేవినేని ఉమా ఫైర్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని, తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు స్వర్ణయుగమని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను తమ ప్రాజెక్టులుగా వైసిపి ప్రభుత్వం చెప్పుకుంటుందని దేవినేని ఉమ మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AQG2nR

Related Posts:

0 comments:

Post a Comment