న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. అనేకమంది శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారీలో తలమునకలయ్యారు. భారత్ సహా అమెరికా, రష్యా, బ్రిటన్ దేశాలు వ్యాక్సిన్ తయారీలో ముందడుగు వేస్తున్నాయి. భారత్ దేశీయంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37YTl3R
Sunday, November 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment