తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రార్థనా మందిరాలు తెరుచుకున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు తీవ్రంగా నమోదవుతున్న ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాల్లో ఆలయాలు, మసీదులు, చర్చీలు, గురుద్వారాలు తెరచుకున్నాయి. దీంతో భక్తులు స్వల్ప సంఖ్యలో దర్శనాలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు, మరో 2 మరణాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MPwjk6
శబరిమల అయ్యప్ప ఆలయంలో వార్షిక వేడుకలు రద్దు: భక్తులకు నో ఎంట్రీ
Related Posts:
Corona:‘లిమిటెడ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్’పై కేంద్రం స్పష్టతన్యూఢిల్లీ: కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై కేంద్రం స్పందించింది. కరోనావైరస్ ప్రభావం స్థానిక వ్యాప్తి(లోకల్ స్టేజ్)లోన… Read More
కేరళ సీఎంకు షాక్ : ఆ నిర్ణయం సరికాదన్న ఐఎంఏ.. ఉపసంహరించుకుంటారా?లాక్ డౌన్ కారణంగా కల్లు,మద్యం దుకాణాలు ఒక్కసారిగా మూతపడటంతో మద్యం ప్రియులు,తాగుబోతులు అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. అలవాటైన ప్రాణాలు.. పూటకు చుక్క వ… Read More
మత్స్యకారులను ఆదుకోవాలని పవన్ విజ్ఞప్తి.. తమిళ సీఎం రియాక్షన్ ఇదీ..లాక్ డౌన్ కారణంగా తమిళనాడులోని చెన్నై హార్బర్లో చిక్కుకుపోయిన మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తిపై ఆ రాష్ట్ర ము… Read More
corona: మోడీ ప్రభుత్వం ఏప్రిల్లో ఎమర్జెన్సీ విధించనుందా?: నిజమెంత?న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అనేక తప్పుడు ప్రచారాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, కరోనా నేపథ్యంలో దేశంలో ఏప్రిల్లో … Read More
అయ్యో టీనా.. పెళ్లి పెటాకులేనా? ఐఏఎస్ జంట ‘సోషల్’ డిస్టెన్స్.. రెండేళ్లకే వైరాగ్యం..టీనా దాబి.. పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటిదాకా సివిల్స్ లో టాప్ ర్యాంక్ సాధించిన అందరికంటే ఎక్కువగా దేశంలో పాపులారిటీ పొందిన ఆమెకు సోషల్ మీడియాలోనూ ఫా… Read More
0 comments:
Post a Comment