Thursday, June 11, 2020

శబరిమల అయ్యప్ప ఆలయంలో వార్షిక వేడుకలు రద్దు: భక్తులకు నో ఎంట్రీ

తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రార్థనా మందిరాలు తెరుచుకున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు తీవ్రంగా నమోదవుతున్న ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాల్లో ఆలయాలు, మసీదులు, చర్చీలు, గురుద్వారాలు తెరచుకున్నాయి. దీంతో భక్తులు స్వల్ప సంఖ్యలో దర్శనాలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు, మరో 2 మరణాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MPwjk6

Related Posts:

0 comments:

Post a Comment