తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రార్థనా మందిరాలు తెరుచుకున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు తీవ్రంగా నమోదవుతున్న ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాల్లో ఆలయాలు, మసీదులు, చర్చీలు, గురుద్వారాలు తెరచుకున్నాయి. దీంతో భక్తులు స్వల్ప సంఖ్యలో దర్శనాలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు, మరో 2 మరణాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MPwjk6
శబరిమల అయ్యప్ప ఆలయంలో వార్షిక వేడుకలు రద్దు: భక్తులకు నో ఎంట్రీ
Related Posts:
హామీల పట్ల నేతలను అంగీ పట్టి నిలదీయండి..! పట్నం గోస కార్యక్రమంలో ప్రభుత్వం పై రేవంత్ రెడ్డి ఫైర్..!!హైదరాబాద్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కాస్త విరామం దొరికిన వెంటనే మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి ప్రజా బాట పట్టారు. తెలంగాణ లో ప్రజా సమస్యలపై పోర… Read More
చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం.. రాజదానిలో పెప్పర్ గ్యాంగ్ సంచారం అంటూ విజయసాయి ఫైర్రాజధాని రైతుల ముసుగులో వైసీపీ ప్రజాప్రతిధులపై దాడులకు పాల్పడుతున్నది టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులేనని, తప్పు చేస్తూ పచ్చిగా దొరికిపోయినా, పచ్చమీడియా మాత్ర… Read More
రోజురోజుకీ ఘోరంగా పడిపోతున్న చికెన్ ధరలు ..కేజీ రూ. 60.. రీజన్ ఇదేతెలుగు రాష్ట్రాల్లో చికెన్ తినాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఒకపక్క కరోనా వైరస్ ప్రభావం, మరోపక్క హెర్సిస్ వైరస్ ప్రభావంతో కోళ్ళు తినాలంటేనే భయపడే పరిస్… Read More
కోట్లు కురిపిస్తున్న హైదరాబాద్ మెట్రో: రెండో దశపై ఎన్వీఎస్ రెడ్డి కసరత్తు, తిరుపతిలో కూడాహైదరాబాద్: హైదరాబాద్ మెట్రో తొలి దశ పూర్తి కావడంతో ఇప్పుడు రెండో దశపై దృష్టి సారిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణంలో భాగంగా రాజ… Read More
కామారెడ్డి : నగ్నంగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్కి మహిళ.. ఆ వివాదమే కారణం..కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం జందగపల్లిలో దారుణం జరిగింది. ఓ భూ వివాదానికి సంబంధించి ఓ దంపతులు కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుండగా.. ఇరువురి మధ్య మా… Read More
0 comments:
Post a Comment