కరోనా లాక్ డౌన్ సడలింపుల్లో మిగతా రాష్ట్రాలకంటే దూకుడుగా వ్యవహరిస్తోన్న కర్ణాటక మరో అడుగుముందుకు వేసింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పున:ప్రారంభానికి పచ్చజెండా ఊపింది. నిజానికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 7వేలకు చేరినా, రికార్డు స్థాయి రికవరీ రేటు(56.5)తో దాదాపు 4వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 86 మంది ప్రాణాలు కోల్పోగా, యాక్టివ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MY713r
కర్ణాటక ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఈనెల 17 నుంచి ఆంధ్రాకు బస్సులు.. ఆన్ లైన్ రిజర్వేషన్ షురూ..
Related Posts:
ఓటు వేస్తూ సెల్ఫీ... రూ 4000 జరిమానసెల్పీలు ప్రస్తుత సమాజాన్ని డామినేట్ చేస్తున్న విషయం తెలిసిందే... చేతిలో ఫోన్ ఉంది కదా.. అని వినియోగదారులు ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు దిగడం, వాటిని సామ… Read More
ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్ను.. అందుకే ఎండీని నియమించడం లేదు: కోమటిరెడ్డి విసుర్లుఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించా… Read More
టీఆర్ఎస్ ఎంపీ అల్లుడితో గన్మెన్లు టిక్ టాక్ .. వీడియో వైరల్ఇప్పుడు దేశ వ్యాప్తంగా టిక్ టాక్ మేనియా విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడకు వెళ్ళినా ఏం చేసినా తమలో ఉన్న టాలెంట్ మాత్రం టిక్ టాక్ వీడియోలలో చూపిస్తూ హల్ … Read More
సీఎం రాకపాయే.. ఆర్టీసీ సమ్మెపై ఏం మాట్లాడకపాయే.. కేసీఆర్ సభకు వరుణిడి బ్రేక్..! మరి ఆనాడు..!!హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగడం లేదు. సమ్మె ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం కూడా చర్చలకు ఛాన్స్ లేదనడంతో ఆర్టీసీ సమ్మె మరింత… Read More
మృగరాజుతో చెలగాటం.. సింహం ఎన్క్లోజర్లోకి వెళ్లి, రెచ్చగొట్టిన యువకుడు...(వీడియో)పులి నొట్లో తలపెట్టే సాహసం ఎవరైనా చేస్తారా ? సింహం ఎన్క్లోజర్లో దూకే ధైర్యం ఉందా ? ఖచ్చితంగా లేదు. పులి, సింహాలను ఎన్క్లోజర్ నుంచి చూడాలంటేనే గజ్జు… Read More
0 comments:
Post a Comment