Monday, June 15, 2020

కరోనా టెస్టులు,కరోనా ట్రీట్‌మెంట్... ప్రైవేట్‌లో చార్జీల వివరాలు ఇవే...

తెలంగాణలో ప్రైవేట్ ల్యాబ్స్‌ను ప్రభుత్వం కరోనా టెస్టులకు అనుమతించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన మెడికల్ చార్జీలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఏ లక్షణాలు లేకుండా ఆస్పత్రికి వచ్చేవారికి టెస్టులు చేయవద్దన్నారు. లక్షణాలు ఉండి పాజిటివ్‌గా తేలినవారికి ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ అందించాలన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hzq027

Related Posts:

0 comments:

Post a Comment