తెలంగాణలో ప్రైవేట్ ల్యాబ్స్ను ప్రభుత్వం కరోనా టెస్టులకు అనుమతించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన మెడికల్ చార్జీలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఏ లక్షణాలు లేకుండా ఆస్పత్రికి వచ్చేవారికి టెస్టులు చేయవద్దన్నారు. లక్షణాలు ఉండి పాజిటివ్గా తేలినవారికి ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందించాలన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hzq027
కరోనా టెస్టులు,కరోనా ట్రీట్మెంట్... ప్రైవేట్లో చార్జీల వివరాలు ఇవే...
Related Posts:
ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాల బెండ్ తియ్యాలి, ర్యాలీలో భజన చేస్తారా: యూపీ సీఎం యోగీ ఫైర్ !లక్నో: ఎన్నికలు అంటేనే రణరంగం, అక్కడ ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, తిరుగేటు ఉండాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. ర్యాలీల్లో ప… Read More
వైసీపీది మైండ్ గేమ్: జగన్ బేరాలు ప్రారంభించారు: గెలుపు మనదే..సీట్లే తేలాలి : చంద్రబాబు ధీమా..ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఎన్నికల్లో గెలుపు పైన ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల సమయంలో జగన్ కుట్రలకు కేసీఆర్..మోడీ కుతంత్రాలు కలిసాయన్… Read More
హోంగార్డుల కళ్లల్లో ఆనందం నింపిన ప్రభుత్వం..! 1న కానిస్టేబుళ్లతో పాటే జీతాలు..!!హైదరాబాద్ : కానిస్టేబుళ్ల కళ్లతో ఆనందం తొనికిసలాడింది. జీతం పెరగడమే కాకుండా ప్రతినెల ఒకటో తేదీన జీతం అందుకునే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పింది. పో… Read More
సీఎం ఆదేశించినా..సీఎస్ అమలు చేస్తారా: తారా స్థాయికి ప్రచ్ఛన్న యుద్దం: ఇక..తేల్చేస్తారా..!ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇక వెనక్కు తగ్గేదే లేదంటున్నారు. ఏది ఏమైనా ముందకే వెళ్లాలని నిర్ణయించారు. ఇందు కోసం ఓ కీలక సమావేశాని… Read More
శ్రీలంకలో పేలుళ్లకు ముందు ఉగ్రవాదులు భారత్లో శిక్షణ పొందారు: లంక ఆర్మీ చీఫ్శ్రీలంకలో ఉగ్రదాడులపై ఆ దేశ ఆర్మీ చీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. దాడులకు ముందు వారు భారత్లోని కశ్మీర్, బెంగళూరు, కేరళ రాష్ట్రాలకు వెళ్లారని అన్నారు. ఆ సమ… Read More
0 comments:
Post a Comment