చంద్రగిరిలో రీపోలింగ్ రగడ పతాక స్థాయికి చేరుతోంది. ఏకంగా ఎన్నికల సంఘంలో పని చేసే అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణల వరకూ వెళ్లింది. రీ పోలింగ్కు ఆదేశాలిచ్చేలా వైసీపీ తరపున ఢిల్లీలో ధర్మారెడ్డి చక్రం తిప్పారని టీడీపీ ఆరోపిస్తోంది. దీని పైనే కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులకు..టీడీపీ బృందం మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ ఆరోపిస్తున్న ఈ ధర్మారెడ్డి ఎవరు..ఏం జరిగింది...
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EgOL1h
వైసీపీకి అనుకూలంగా ధర్మారెడ్డి: ఈసీ అధికారులకు లంచం ఇచ్చారా: ఎవరీ ధర్మారెడ్డి...ఎందుకిలా..!
Related Posts:
మోహన్ భగవత్ కాన్వాయ్ కారు ఢీకొని ఆరేళ్ల బాలుడు మృతి, తాత పరిస్థితి విషమంన్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కాన్వాయ్లోని ఓ కారు ఢీకొని ఆరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం ద్విచక్ర వాహన… Read More
చింతమనేనికి 25వరకు రిమాండ్: వైద్య పరీక్షలు..తరలింపు..!!టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టు ఈ నెల 25వరకు రిమాండ్ విధించింది. అట్రాసిటీ కేసుల్లో ఉన్న చింతమనేని 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. త… Read More
కొత్త ట్రాఫిక్ చట్టం ఆదాయ పథకం కాదు... గుజరాత్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన గడ్కరీకొత్త ట్రాఫిక్ చట్టం ఆదాయం కోసం తీసుకువచ్చిన పథకం కాదని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గతంలో ప్రమాదాల వల్ల సుమారు 1,50,000 మంది చనిపోయారని తెలిప… Read More
ఏనుగుల అందాల పోటీల్లో అపశ్రుతి.. ఓ ఏనుగు రచ్చ.. 18 మందికి గాయాలు..! (వీడియో)కొలంబో : శ్రీలంకలో ప్రతి సంవత్సరం ఏనుగుల అందాల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బౌద్ధ మతస్తులు నిర్వహించే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస… Read More
చంద్రయాన్-2: ఆర్బిటార్ జీవితకాలం ఏడేళ్లు పెంచిన ఇస్రో..ఎలా సాధ్యమైంది..?బెంగళూరు: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్-2 చివరినిమిషంలో ల్యాండర్లో తలెత్తిన కమ్యూనికేషన్ సమస్యతో కాస్త నిరాశచెందినప్పటికీ… Read More
0 comments:
Post a Comment