బెంగళూరు: కర్ణాటక హై కోర్టు ఆవరణంలో సాటి న్యాయవాది, ప్రేయసిని అతి దారుణంగా హత్య చేసిన న్యాయవాదికి హైకోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. సాటి న్యాయవాదిని కిరాతకంగా హత్య చేసిన న్యాయవాది ఎస్ఎల్. రాజప్ప (34)కు కింది కోర్టు విదించిన శిక్షను హైకోర్టు ఖరారు చేసింది. 9 సంవత్సరాల క్రితం జరిగిన హత్య కేసులో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EgOOtZ
Saturday, May 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment