ఆంధ్రా ఆక్టోపస్ వచ్చేసారు. ఎన్నికల ఫలితాల సర్వేలతో సిద్దమైపోయారు. వాస్తవంగా 19వ తేదీ సాయంత్రం వరకు సర్వే ఫలితాలను వెల్లడి చేయటానికి ఎన్నికల సంఘం ఆంక్షలు ఉన్నాయి. కానీ, లగడపాటి ఈరోజు సాయంత్రమే అమరావతితో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో ఏపీ సర్వే ఫలితాలు వెల్లడిస్తారా..లేక తెలంగాణ తరహాలో తొలుత టీజర్ విడుదల చేస్తారా..ఏపీలో ఎవరికి అనుకూలంగా చెప్పుబోతున్నారు..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WTqTrQ
Saturday, May 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment