కేంద్రం నిర్ణయం మేరకు తెలంగాణలోనూ లాక్ డౌన్ను మే 31వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటివరకూ ఉన్నట్టే రాత్రి వేళ 7గం. నుంచి ఉదయం 6గం. వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. ఇక రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్స్ మినహా మిగతావన్నీ గ్రీన్ జోన్సే అని చెప్పారు. కంటైన్మెంట్ జోన్స్ పరిధిలో 1450 కుటుంబాలు ఉన్నాయన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cKpYBL
వేటికి అనుమతి.. వేటిపై నిషేధం.. తెలంగాణలో కొత్త గైడ్ లైన్స్ ఇవే..
Related Posts:
బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది..?న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు చెప్పేందుకు లక్నోలోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు సమయం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ ఏ… Read More
కబళించిన రైలు: వారం క్రితమే ఈ-పాస్ కోసం ఆప్లై, స్పందించని ఎంపీ సర్కార్.. కాలినడకన బయల్దేరి...ఔరంగబాద్ రైలు ప్రమాదానికి ఒక రకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వమే కారణం. కూలీలు దరఖాస్తు చేసిన ఈ పాస్లు పెండింగ్లో ఉండటం వల్ల వారు కాలినడకన బయల్దేరారు. మహార… Read More
75 ఏళ్ల వృద్దుడు కోలుకున్నాడు, పరీక్షలు చేయడం లేదనడం సరికాదు, 10 కొత్త కేసులు: మంత్రి ఈటలతెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ను కట్టడి చేయగలిగామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. వైరస్ సోకిని 75 ఏళ్ల వృద్దుడు కూడా కోలుకున్నాడన… Read More
లాక్డౌన్ లో సీజ్ చేసిన వెహికల్స్ విడుదల..!ఛలాన్లు చెల్లిస్తే తిరిగిచ్చేయడానికి రెఢీ పోలీసులు..!హైదరాబాద్ : లాక్డౌన్ ఆంక్షలను కాదని మీ సొంత ద్విచక్ర వాహనం వేసుకుని రయ్ రయ్ మని రోడ్ల మీదకు వెల్లారా..? పోలీసులు అంతే వేగంతో మీ వాహనాన్ని సీజ్ చేసారా… Read More
సీబీఎస్ఈ పరీక్షల తేదీలు ఖరారు: ఎప్పట్నుంచంటే?న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కీలక నిర్ణయం ప్రకటించింది. 10, 12వ తరగతి పరీక్షల ని… Read More
0 comments:
Post a Comment