అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ఫ్రాన్స్లోని ప్రతిష్ఠాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు లభించింది. అక్కడ మాస్టర్స్ డిగ్రీ చేయబోతున్నారు. ప్రపంచంలోనే టాప్-5 బిజినెస్ స్కూల్స్లో ఇన్సీడ్ ఒకటి. మంగళవారం ఆమె బెంగళూరు నుంచి ప్యారిస్కు బయలుదేరి వెళ్లనున్నారు. పారిస్కు పంపించడానికి వైఎస్ జగన్, ఆయన భార్య వైఎస్ భారతి మంగళవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gsBiDv
ఫ్రాన్స్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ: కుమార్తె కోసం: బెంగళూరుకు జగన్ దంపతులు
Related Posts:
ఇదో వెరైటీ.. ఇప్పుడు కుక్కల ఛాలెంజ్.. నెట్టింట వైరల్ (వీడియో)హైదరాబాద్ : రైస్ ఛాలెంజ్, బకెట్ ఛాలెంజ్.. ఇలా ఎన్నో ఛాలెంజ్ల పేర్లు చూసి ఉంటారు. కానీ ఇప్పుడు కుక్కుల ఛాలెంజ్ నెట్టింట వైరల్గా మారింది. కుక్కలేంటి, … Read More
ప్రత్యేక న్యాయ స్థానం సంచలన తీర్పు..! రాజద్రోహం కేసులో వైకోకు ఏడాది జైలుశిక్ష..!!చెన్నై/హైదరాబాద్ : తమిళ నాడు రాజకీయాల్లో మరో కుదపు చోటుచేసుకుంది. రాజద్రోహం కేసులో ఎండీఎంకే అధినేత వైకోకు ప్రత్యేక కోర్టు యేడాది జైలు శిక్ష విధించింది… Read More
10, 20కి చీరలు.. అవన్నీ ట్రిక్కులు.. మీ ప్రాణాలకు ప్రమాదం అక్కలు (స్పెషల్ స్టోరీ)పెద్దపల్లి : ఆఫర్లంటే ఎవరికైనా ఆశ పుడుతుంది. ధర తక్కువ అంటే అవసరమున్నా, లేకున్నా కొనేస్తారు. అది మానవ నైజం. అలా కేవలం 10, 20 రూపాయలకే చీరలు ఇస్తామంటే … Read More
రాజీవ్ హంతకురాలు నళిని శ్రీహరన్కు మొదటిసారి నెల రోజుల పాటు పెరోల్గత ఇరవే ఏడేళ్లుగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవీత కాలం జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని నెల రోజుల రోజుల పాటు పెరోల్ లభించింది. తన కూతురు వివ… Read More
నిర్మలా బడ్జెట్తో లబ్ధి పొందేది ఎవరు ? నష్టం కలిగేది ఏ రంగాలకు..!!న్యూఢిల్లీ : నిర్మలా పద్దు ప్రకటించేశారు. ఇక కేటాయింపులే ఆసక్తికరంగా మారింది. అన్నిరంగాలను దృష్టిలో ఉంచుకొని కేటాయించారు. ముఖ్యంగా గ్రామీణ భారతానికి ప… Read More
0 comments:
Post a Comment