అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ఫ్రాన్స్లోని ప్రతిష్ఠాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు లభించింది. అక్కడ మాస్టర్స్ డిగ్రీ చేయబోతున్నారు. ప్రపంచంలోనే టాప్-5 బిజినెస్ స్కూల్స్లో ఇన్సీడ్ ఒకటి. మంగళవారం ఆమె బెంగళూరు నుంచి ప్యారిస్కు బయలుదేరి వెళ్లనున్నారు. పారిస్కు పంపించడానికి వైఎస్ జగన్, ఆయన భార్య వైఎస్ భారతి మంగళవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gsBiDv
Sunday, August 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment