ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 10,276 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,91,326కి చేరింది. కరోనాతో గడచిన 24 గంటల్లో మరో 97 మంది మృతి చెందారు. ఇందులో చిత్తూరు జిల్లాలో 13 మంది,అనంతపురం 11,నెల్లూరు 10,తూర్పుగోదావరి 8,కడప 8,కర్నూలు 8,గుంటూరు 6,విశాఖపట్నం 6,శ్రీకాకుళంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qh777K
ఏపీలో కొత్తగా 10,276 కరోనా పాజిటివ్ కేసులు... మరో 97మంది మృతి....
Related Posts:
లోక్సభ సమావేశాల బహిష్కరణ - విపక్షాల తీవ్ర నిర్ణయం - రాజ్యసభ సస్పెన్షన్లపై రగడవివాదాస్పద వ్యవసాయ బిల్లుల్ని కేంద్రం వెంటనే వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఈ అంశంపై రాజ్యసభలో ఆందోళన చేసిన ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని నిరస… Read More
IPL 2020: ఐపీఎల్ ముందు వంటలక్క బిగ్ బాస్ ఢమాల్.. తొలి మ్యాచ్ వ్యూయర్షిప్ వావ్..!ఓ వైపు ఐపీఎల్.. మరోవైపు వంటలక్క సీరియల్, ఇంకోవైపు బిగ్ బాస్ రియాల్టీ షో. ఈ మూడు టీవీల్లో చూడాల్సి రావడంతో పోటీ బాగా పెరిగింది. అయితే ఈ మూడింటి మధ్య ఐప… Read More
ఆ ఎంపీలు క్షమాపణలు కోరితే సస్పెన్షన్ ఎత్తివేతపై పరిశీలిస్తాం: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్న్యూఢిల్లీ: రాజ్యసభలో సస్పెన్షన్కు గురైన ఎంపీ క్షమాపణలు కోరితే వారిపై వేటును తొలగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద… Read More
Tollywood Drug Case:ఛార్జ్షీట్లో కనిపించని బడా సెలబ్రిటీల పేర్లు.. ఆర్టీఐ ద్వారా సమాచారం..!హైదరాబాద్ : డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ను కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా డ్రగ్స్ పై పెద్ద చర్చ నడుస్తున్న క్రమంలో అప్పుడెప్పుడో టాలీవుడ్ను … Read More
రాష్ట్రపతిపై కాంగ్రెస్ విమర్శలు - వ్యవసాయ బిల్లులపై పోరు ముమ్మరం - తిరిగొచ్చిన సోనియా, రాహుల్భారత జాతీయ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం దేశానికి తిరిగొచ్చారు. కొంత కాలంగా అనా… Read More
0 comments:
Post a Comment