Saturday, August 22, 2020

ఏపీలో కొత్తగా 10,276 కరోనా పాజిటివ్ కేసులు... మరో 97మంది మృతి....

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 10,276 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,91,326కి చేరింది. కరోనాతో గడచిన 24 గంటల్లో మరో 97 మంది మృతి చెందారు. ఇందులో చిత్తూరు జిల్లాలో 13 మంది,అనంతపురం 11,నెల్లూరు 10,తూర్పుగోదావరి 8,కడప 8,కర్నూలు 8,గుంటూరు 6,విశాఖపట్నం 6,శ్రీకాకుళంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qh777K

Related Posts:

0 comments:

Post a Comment