విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ విజయవాడలో సీపీఎం మంగళవారం నిరసన దీక్ష చేపట్టింది. ఉదయం 9 గంటలకు సీపీఎం కార్యదర్శి పీ మధు ప్రారంభించగా.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, నగర కార్యదర్శి డీ విష్ణువర్ధన్ తదితరుల దీక్ష చేపట్టారు. సీపీఎం చేపట్టిన దీక్షకు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36DgvKs
ఏపీలో పవర్ హైక్పై సీపీఎం నిరసన దీక్ష, ప్రజాభిప్రాయం సేకరించండి, కొత్త విద్యుత్ చట్టంపై గుస్సా..
Related Posts:
నిర్మలమ్మ బడ్జెట్తో లబ్ధి పొందుతున్న ప్రైవేట్ సంస్థలు ఇవే..!న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే భారం మోడీ సర్కార్పై ఉంది. గత 11 ఏళ్లలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ పతనం కాలేదు. ఒకప్పుడు భారత దే… Read More
వైఎస్ జగన్ రాయలసీమ ద్రోహి, కేసీఆర్కు దాసోహమన్న ఏపీ సీఎం, భూమా అఖిలప్రియ ధ్వజంవైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటీ నుంచి స్తబ్ధుగా ఉన్న మాజీమంత్రి భూమా అఖిలప్రియ.. తిరిగి ఫామ్లోకి వచ్చారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తనదైన శైలిలో విమర… Read More
మెంటల్ టార్చర్కు రూ.25లక్షలు.. బేషరతుగా సారీ: ఇండిగోకు లీగల్ నోటీసులిచ్చిన కమెడియన్ కునాల్విమానాల్లో ప్రయాణం చేయకుండా తనపై ఆరునెలలు నిషేధం విధించడంపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా న్యాయపోరాటినికి దిగాడు. నిబంధనలకు విరుద్ధంగా విధించిన నిషే… Read More
బాబుపై కోపం ఉంటే చంపేయ్.. రాజధాని రైతులను ఇబ్బంది పెట్టొద్దు: జేసీ దివాకర్ రెడ్డిఅమరావతి: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశం అగ్గిరాజేస్తోంది. ఇప్పటికే అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇక అమరావతిలో… Read More
భూమా అఖిలప్రియ వర్సెస్ వైఎస్ జగన్: కంపెనీలు పరార్, కర్నూలే రాజధాని, హైకోర్టు ఎందుకు..?వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటీ నుంచి స్తబ్ధుగా ఉన్న మాజీమంత్రి భూమా అఖిలప్రియ.. తిరిగి ఫామ్లోకి వచ్చారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తనదైన శైలిలో విమర… Read More
0 comments:
Post a Comment