Tuesday, May 26, 2020

రేపటి నుంచే టీడిపి మహానాడు..!ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుండి పార్టీ శ్రేణులకు సందేశం ఇవ్వనున్న చంద్రబాబు

హైదరాబాద్ : తెలుగుజాతి గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలా చాటి, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీకగా తెలుగుదేశం పార్టీని స్థాపించి, రాష్ట్ర మరియు దేశరాజకీయాలకు విశ్వసనీయ సిద్ధాంతాలను పరిచయం చేసిన సర్వీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ప్రతి ఏటా పండుగలా ఘనంగా జరుపుకునే వేడుక మహానాడు. ఈసారి లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో ఆన్ లైన్లోనే జూమ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zlKnPj

Related Posts:

0 comments:

Post a Comment