లండన్ : న్యూఢిల్లీ నుంచి బ్రిటన్లోని బ్రిమ్మింగ్హమ్కు తిరిగి బ్రిమ్మింగ్హమ్ నుంచి న్యూఢిల్లీకి తమ విమానసర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఎయిర్ ఇండియా. పాకిస్తాన్ గగనతలం మూసివేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఎయిర్ ఇండియా.ఇదిలా ఉంటే లండన్ హీత్రూ విమానాశ్రయం నుంచి భారత్కు వచ్చే సర్వీసులు మాత్రం నడుస్తాయని ప్రకటించింది. పాకిస్తాన్ గగనతలం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W4Ev2A
ఢిల్లీ బ్రిమ్మింగ్హమ్ విమానాలు రద్దు ... కారణం పాకిస్తానే అట
Related Posts:
మొత్తం ఒకేసారి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలన్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ఆదివ… Read More
సర్జికల్ స్ట్రైక్స్: బాలాకోట్లోకి మీడియాను ఎందుకు రానివ్వట్లేదు, అక్కడ అసలేం జరుగుతోంది?న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పుల్వామా దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి బాలాకోట్ ప్రాంతంలో జైష్ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు చేసి… Read More
సాయంత్రం ఈసీ మీడియా సమావేశం: లోకసభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలన్యూఢిల్లీ: ఈ రోజు (ఆదివారం) సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మీడియా సమావేశం ఉంది. ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయ… Read More
పథకాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు బంద్: సార్వత్రిక ఎన్నికలు, అమల్లోకి కోడ్న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమ… Read More
ఎన్నికలు: నోటిఫికేషన్ రాగానే... ఇతర పార్టీల కంటే కేసీఆర్ 'ముందస్తు' ప్లాన్హైదరాబాద్: నేడు (ఆదివారం) లోకసభ ఎన్నికలకు శంఖారావం మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల… Read More
0 comments:
Post a Comment