లండన్ : న్యూఢిల్లీ నుంచి బ్రిటన్లోని బ్రిమ్మింగ్హమ్కు తిరిగి బ్రిమ్మింగ్హమ్ నుంచి న్యూఢిల్లీకి తమ విమానసర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఎయిర్ ఇండియా. పాకిస్తాన్ గగనతలం మూసివేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఎయిర్ ఇండియా.ఇదిలా ఉంటే లండన్ హీత్రూ విమానాశ్రయం నుంచి భారత్కు వచ్చే సర్వీసులు మాత్రం నడుస్తాయని ప్రకటించింది. పాకిస్తాన్ గగనతలం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W4Ev2A
ఢిల్లీ బ్రిమ్మింగ్హమ్ విమానాలు రద్దు ... కారణం పాకిస్తానే అట
Related Posts:
డీఆర్డీఓలో ఉద్యోగాలు: ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు అప్లయ్ చేయండిడీఆర్డీఓ కింద పనిచేసే నేవల్ ఫిజికల్ అండ్ ఓషెనోగ్రాఫిక్ లేబొరేటరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ట్రేడ్ అప… Read More
షాహీన్బాగ్ శిబిరంలోకి బుర్ఖాతో చొరబడ్డ ఆ మహిళ ఎవరు.. ఆమె నేపథ్యం ఏమిటి..?దేశ రాజధాని ఢిల్లీలోని షాహీన్బాగ్లో మరో కలకలం చోటు చేసుకుంది. బుర్ఖా ధరించి ఆందోళనకారుల శిబిరం వద్దకు వచ్చిన ఓ మహిళ.. నిరసనకారులను గుచ్చి గుచ్చి ప్ర… Read More
మంత్రులు కేటీఆర్ హరీష్రావులకు ఐటీ శాఖ షాక్.. రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో..!హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీష్రావులకు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) నోటీసులు ఇచ్చింది. వీరితో పాటు పలువు… Read More
తల్లిని చంపేసి అండమాన్ లో లవర్ తో ఎంజాయ్ చేసిన లేడీ టెక్కీ, ఉద్యోగం పోయి జైల్లో అదోగతి!బెంగళూరు: తల్లిని దారుణంగా హత్య చేసి ప్రియుడితో కలిసి పరారైన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు (లేడీ టెక్కీ) అమృతను అండమాన్ నికోబార్ లోని పోర్ట్ బ్లేర్ లో బెం… Read More
‘జగన్ అంత భయమెందుకు?.. టీడీపీని ఓడించి అధికారం కట్టబెట్టింది ఇందుకేనా? ’న్యూఢిల్లీ: అమరావతి రైతుల దీనావస్థను పార్లమెంటులో వివరించామని టీడీపీ ఎంపీలు కింజారపు అచ్చెన్నాయుడు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. ఎంపీ… Read More
0 comments:
Post a Comment