బెంగళూరు: లోక్ సభవ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత కర్ణాటక రాజకీయాల్లో భారీ మార్పులు కనపడే అవకాశం ఉందని వెలుగు చూసింది. ఇన్ని రోజులు అతి కష్టం మీద కాపాడుకుంటూ వచ్చిన కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి కష్ట కాలం ఎదురౌయ్యింది. కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు శుక్రవారం బెంగళూరులో అత్యవసర రహస్య సమావేశం ఏర్పాటు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JYYtJe
కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం, ఆపరేషన్ కమల, పరుగో పరుగు, కష్ట కాలం వచ్చిందా !
Related Posts:
సుమలత కోరుకున్న ఎన్నికల గుర్తు, ఈసీ ఇచ్చిన గుర్తు, సమరానికి సై, నువ్వానేనా, ఫ్యాన్స్ హ్యాపీ!బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ నటి, స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ దివంగత అంబరీష… Read More
జాబు రావాలంటే బాబు పోవాలి : పంచాయతీల్లో యువతకు కొలువు ? వీరు ఏం చేస్తారంటే ?నందికొట్కూరు : ఏపీ ప్రచార హీట్ పీక్ స్టేజీకి చేరిపోయింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతల వరాలజల్లు కురిపిస్తున్నారు. ఇవాళ కర్నూలు జిల్లా నందికొట్… Read More
కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 11సార్లు సర్జికల్ స్ట్రైక్స్..! మోదీకి 150 సీట్లు దాటవన్నకేసీఆర్..!మిర్యాలగూడ/హైదరాబాద్ : దేశంలో ఈ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు కూడా దాటవని టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ కు … Read More
టిడిపికి మాజీ కేంద్ర మంత్రి గుడ్ బై..వైసిసి వైపు చూపు: వైసిపిలోకి మరో ఎమ్మెల్యే..టిడిపి కి మాజీ కేంద్ర మంత్రి గుడ్ బై చెప్పారు. ఎంపి టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఆయన టిడిపిలో పడిన ఆవేదన వివరి స్తూ పార్టీ వీడుతున్నట్లుగా ప్రకటి… Read More
మోహన్ బాబు మొదటి టార్గెట్ లోకేష్ బాబే ... మంగళగిరిలో మోహన్ బాబు ప్రచారం అందుకేఏపీ మంత్రి నారా లోకేష్ టార్గెట్ గా వైసీపీ నేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. వైసీపీలో ముఖ్య నాయకులు ఎవరైనా ముందుగా మంగళగిరి నుండి ప్రచారం చెయ్యటానికి ఆస… Read More
0 comments:
Post a Comment