బెంగళూరు: లోక్ సభవ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత కర్ణాటక రాజకీయాల్లో భారీ మార్పులు కనపడే అవకాశం ఉందని వెలుగు చూసింది. ఇన్ని రోజులు అతి కష్టం మీద కాపాడుకుంటూ వచ్చిన కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి కష్ట కాలం ఎదురౌయ్యింది. కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు శుక్రవారం బెంగళూరులో అత్యవసర రహస్య సమావేశం ఏర్పాటు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JYYtJe
కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం, ఆపరేషన్ కమల, పరుగో పరుగు, కష్ట కాలం వచ్చిందా !
Related Posts:
అమెరికాతో చైనా దోస్తీ: వాణిజ్య యుద్ధాన్ని భారత్ అవకాశంగా మలుచుకోగలదా..?ఓ వైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్లో పర్యటిస్తున్న సమయంలో చైనా ఉపాధ్యక్షుడు లీహీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే చైనా అమెరికాల మధ్య వాణిజ్య… Read More
ఆర్టీసీ కార్మికులతో చర్చల్లేవ్...! వందశాతం ఏర్పాట్లు చేయండి : సీఎం కేసీఆర్ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. సమ్మెలో ఉన్న కార్మీకులతో ఎలాంటీ చర్చలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. చట్టవిరుద్దంగా జరుగుతున్న సమ్మెను… Read More
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: కిరోసిన్తో నిప్పంటించుకొన్న డ్రైవర్.. ప్రభుత్వ నిర్ణయంతో మనస్తాపం?ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యయత్నం చేశారు. ఆర్టీసీ ఖమ్మం డిపోలో పని చేస్తున్న శ్రీనివాసరెడ్డి, తన ఇంటివద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు… Read More
చంద్రబాబుది సవతి తల్లి ప్రేమ .. విశాఖ ప్రజలు నమ్మరన్న ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విశాఖ కు వెళ్లి సమీక్ష సమావేశం నిర్వహించారు చంద్రబాబు. వ… Read More
బస్సుల బంద్ కారణంగా బడి పిల్లలకు బంగారంలాంటి వార్త చెప్పిన బాస్..!!హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసి కార్మికుల సమ్మె స్కూళ్లు, కాలేజీల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. బస్సుల బంద్ కారణంగా ఈనెల 14 న పునఃప్రారంభం కావాల్సిన విద్… Read More
0 comments:
Post a Comment