భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించడంతో, జాతీయ కార్యవర్గంలో చోటుదక్కిన తెలుగు రాష్ట్రాల నాయకులు, పార్టీని బలోపేతం చేయడానికి దృష్టి సారిస్తామని చెబుతున్నారు. బిజెపిని 2023 ఎన్నికల్లో గెలిపించి, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ స్పష్టం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S9Jxut
బీజేపీ ఆపరేషన్ 2023..తెలంగాణలో అధికారం లక్ష్యంగా..డీకే అరుణ , డా.కే లక్ష్మణ్
Related Posts:
తెలంగాణలో వివిధ కామన్ ఎంట్రెన్స్ టెస్టు 2019 పరీక్ష షెడ్యూలు విడుదల2019కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కామన్ ఎంట్రన్స్ టెస్టు షెడ్యూలును విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి. టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగ… Read More
ఉత్తరాయణ ఏకాదశినాడు తొలి అసెంబ్లీ: 18న కేబినెట్, రేవంత్ను ఓడించిన నరేందర్ సహా వీరికి ఛాన్స్?హైదరాబాద్: ఈ నెల పదిహేడవ తేదీ నుంచి తెలంగాణ నూతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. కొత్త శాసన సభకు ప్ర… Read More
అఖిలేశ్ మెడకు 'ఇసుక' ఉచ్చు! టార్గెట్.. వయా కలెక్టర్ చంద్రకళఢిల్లీ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మైనింగ్ ఉచ్చులో చిక్కుకోనున్నారా? ఇసుక తవ్వకాలతో ఆయనకు సంబంధం ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సీబీఐ ఆరోపణల… Read More
ఎన్నికల ఖర్చుకు రూ.2000 కోట్లు కావాలట, జనసేన తొలి విజయం: పవన్, చిరంజీవి సీఎం అవుతారనేఅమరావతి: ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగాలంటే పార్టీకి రూ.2000 కోట్లు కావాలని చాలామంది చెబుతున్నారని, ఇతర పార్టీలు అందుకు సిద్ధంగా ఉన్నాయని అంటున్న… Read More
ఈ నెల 17 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలుతెలంగాణ ఎన్నికల తర్వాత అధికారంలోకి రెండో సారి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టకేలకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు అధ… Read More
0 comments:
Post a Comment