Sunday, September 27, 2020

బీజేపీ ఆపరేషన్ 2023..తెలంగాణలో అధికారం లక్ష్యంగా..డీకే అరుణ , డా.కే లక్ష్మణ్

భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించడంతో, జాతీయ కార్యవర్గంలో చోటుదక్కిన తెలుగు రాష్ట్రాల నాయకులు, పార్టీని బలోపేతం చేయడానికి దృష్టి సారిస్తామని చెబుతున్నారు. బిజెపిని 2023 ఎన్నికల్లో గెలిపించి, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ స్పష్టం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S9Jxut

Related Posts:

0 comments:

Post a Comment