భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించడంతో, జాతీయ కార్యవర్గంలో చోటుదక్కిన తెలుగు రాష్ట్రాల నాయకులు, పార్టీని బలోపేతం చేయడానికి దృష్టి సారిస్తామని చెబుతున్నారు. బిజెపిని 2023 ఎన్నికల్లో గెలిపించి, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ స్పష్టం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S9Jxut
బీజేపీ ఆపరేషన్ 2023..తెలంగాణలో అధికారం లక్ష్యంగా..డీకే అరుణ , డా.కే లక్ష్మణ్
Related Posts:
షాకింగ్: విశాఖలో మరో గ్యాస్ లీక్ -పరుగులు తీసిన స్థానికులు -పరవాడ పరిధిలో అర్ధరాత్రి ఘటనఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో మరో పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని పరవాడ మండలం భరణికం గ్రామ పరిధిలోని ఓ… Read More
జగ్గారెడ్డి ఔదార్యం.!కరోనా పేషెంట్ల కోసం ఉచిత రవాణా.! 3 ఆంబులెన్సులను సమకూర్చిన ఎమ్మెల్యే.!హైదరాబాద్ : ఏఐసీసీ ఆదేశాలు మేరకు, పిసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమర్ రెడ్డి ప్రోద్బలంతో కరోనా పేషెంట్ల సౌకర్యం కోసం మూడు ఆంబులెన్సులను సమకూర్చినట్టు సంగారెడ్డి … Read More
వాల్స్ట్రీట్ జర్నల్ సంచలనం- వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా- వైద్యసాయం కోరిన శాస్తవేత్తలుప్రపంచ దేశాల్ని కుదిపేస్తున్న కోవిడ్ మహమ్మారి జన్మస్ధలం చైనాలోని వుహాన్ ల్యాబేనని నిర్ధారించే మరో ఆధారాన్ని అమెరికాకు చెందిన వాల్స్ట్రీట్ జర్నల్ బయట… Read More
ఆర్జీవీ కుటుంబంలో విషాదం -కరోనాతో ఆయన సోదరుడు సోమశేఖర్ కన్నుమూత -తల్లికి సాయం చేసి..సినీ పరిశ్రమలో మరో మరణం చోటుచేసుకుంది. దిగ్గజ దర్శకుడు రాంగోపాల్ వర్మ కుటుంబంలో విషాదం నెలకొంది. దర్శకుడు, నిర్మాత అయిన పి. సోమశేఖర్ కరోనాతో కన్నుమూశా… Read More
ఎంపీ రఘురామ అడుగు బయటికి! -అనుమానాస్పద మృతి తప్పిందన్న బీజేపీ -జోగికి జగన్ మంత్రి పదవి!!దేశ ద్రోహం కేసులో అరెస్టయిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా, విడుదల కోసం సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదు. ఆంధ్రప… Read More
0 comments:
Post a Comment