Sunday, September 27, 2020

అంతర్వేదిలో కొత్త రథం నిర్మాణం ప్రారంభం- టెండర్లు లేకుండా ఎలా అప్పగిస్తారన్న చంద్రబాబు

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దుండగులు దగ్ధం చేసిన రథం స్ధానంలో కొత్త రథం నిర్మాణ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఇతర దేవాదాయశాఖ అధికారులు అట్టహాసంగా, శాస్త్రోక్తంగా ఈ పనులను ప్రారంభించారు. భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు, రాబోయే శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణ ఉత్సవాలకు నూతన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36cd6Uw

Related Posts:

0 comments:

Post a Comment