దేశంలో సంపూర్ణ మెజారీటీ సాధించడంతో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పావులు కదుపుతుంది. ఈనేపథ్యంలో ఉగ్రవాద కార్యకాలపాలు చేపట్టిన పలు సంస్థలు నిషేధించిన కేంద్రం మరోసారి పదవి చేపట్టడానికి ముందు తీవ్రవాద సంస్థలపై నిషేధించింది.ముఖ్యంగా పశ్చిమ బెంగాల్,అస్సాం, త్రిపుర రాష్ట్ర్రాల సరిహద్దుల్లో తీవ్రవాద కార్యకలపాపలు నిర్వహిస్తున్న'' జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ '' అనే తీవ్రవాద సంస్థను నిషేధిస్తుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Mnf2BB
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మరో తీవ్రసంస్థ నిషేధం...
Related Posts:
పవన్ ఎప్పుడైనా చిరంజీవి గురించి చెప్పారా: ఊపులు.. అరుపులకు ఎవరూ భయపడరు : మంత్రి కన్నబాబు..!వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలిపెట్టినా డైలాగ్లు వదలడం లేదు.. అదే విధంగా డ్రామాల… Read More
బాబోయ్ ఇవేం ధరలు: అక్కడ ఉల్లి ధరలు వింటేనే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయ్..!ప్రయాగరాజ్ (యూపీ): అకాల వర్షాలు, వాతావరణంలో అనుకోని మార్పులతో ఈ సారి కూరగాయల ధరలు ఉత్తర్ప్రదేశ్లో కొండెక్కి కూర్చున్నాయి. కొనబోతే కొరివి అమ్మబోతే అడ… Read More
గోవిందా గోవిందా, చిన్నమ్మ రూ. 1,500 కోట్ల బినామీ ఆస్తులు సీజ్, అమ్మ ఆసుపత్రిలో ఉంటే !చెన్నై: అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జే. జయలలిత నెచ్చలి వీకే శశికళ అ… Read More
వీఆర్వోకు లంచం సెగ....!! విజయారెడ్డిపై దాడికి నిరసన చేపట్టిన రెవెన్యు ఉద్యోగులుతహాసీల్దారు విజయారెడ్డి సజీవ దహనంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఓ వీఆర్వోకు లంచం సెగ తగిలింది. యాదాద్ది భువనగిరి జిల్లాలోని గుండాల తహాసీల్దారు కార్యాలయం … Read More
TSRTC Strike:ప్రైవేటీకరిస్తాం.. అమ్మేస్తాం..: కేసీఆర్ బెదిరింపులకు ‘కేంద్రం’ ఉందన్న అశ్వత్థామరెడ్డిహైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయంలో అటు కార్మిక యూనియన్లు గానీ, ఇటు ప్రభుత్వం గానీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో అరకొర బస్సులతో ప్రయాణికులు, ప్… Read More
0 comments:
Post a Comment