ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ రిటైర్డ్ మహిళా ఎస్సైపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్లో చోటు చేసుకుంది. రైల్వే పోలీసు ఎస్సైగా పనిచేసి రిటైరైన మహిళా అధికారి(50) జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించేందుకు బయలుదేరారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అమె ఫిరోజ్పూర్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fp7BUT
Tuesday, May 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment