ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ రిటైర్డ్ మహిళా ఎస్సైపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్లో చోటు చేసుకుంది. రైల్వే పోలీసు ఎస్సైగా పనిచేసి రిటైరైన మహిళా అధికారి(50) జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించేందుకు బయలుదేరారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అమె ఫిరోజ్పూర్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fp7BUT
దారుణం: మహిళా రిటైర్డ్ ఎస్ఐపై సామూహిక అత్యాచారం
Related Posts:
ఈఎస్ఐ స్కామ్ : అచ్చెన్నాయుడు అరెస్టులో ట్విస్ట్... తెర పైకి కొత్త పాయింట్..ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఎటువంటి ఆధారాలు లేకుండానే అచ్చెన్నాయుడిని అక… Read More
ఈఎస్ఐ స్కామ్ : తెలంగాణాలో అధికారులు టార్గెట్ .. ఏపీలో మాజీ మంత్రులు టార్గెట్టా !!రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈఎస్ఐ కుంభకోణం సంచలనం సృష్టించింది. ఇరు రాష్ట్రాల్లో ఈఎస్ఐ ఆసుపత్రులలోమందుల కొనుగోళ్లు, ఇతర వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధ… Read More
Love marriage: నవ వధువు గర్బిణి, లాక్ డౌన్ లో పక్కాప్లాన్: కారులో కిడ్నాప్, వీళ్లేనా ? మన కులం !చెన్నై/ తిరుచ్చి: పెద్దలను ఎదిరించిన యువతి ఆమె ప్రేమించిన యువకుడిని ధైర్యంగా వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులకు దూరంగా నవదంపతులు కాపురం పెట్టారు. తమను … Read More
ఏపీలో జూన్ 30 వరకూ లాక్ డౌన్ పొడిగింపు- ఉద్యోగులకు కొత్త రూల్స్ విడుదల..ఏపీలో లాక్ డౌన్ ను మరోమారు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తాజా ఆదేశాల ప్రకారం ఈ నెల 30 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీ… Read More
కరోనా కొత్త ట్విస్ట్.!సోకగానే తెలియదట.!కొన్ని రోజులు ఒంట్లో మగ్గిన తర్వాత నిర్ధారణ అవుతుందట.!హైదరాబాద్ : భూమ్మీద అందమైన ప్రకృతి ఏర్పడ్డట్టే ప్రమాదకర ప్రాణులు కూడా సృష్టించబడ్డాయి. అందులో కొన్ని కంటికి కనబడితే మరికొన్న కంటికి ఏమాత్రం కనబడకుండా … Read More
0 comments:
Post a Comment