జమ్ము కశ్మీర్కు ప్రత్యేక హక్కులను సాధించిపెడుతున్న రాజ్యంగంలోని ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35-a ను ప్రధాని నరేంద్ర మోడీ తొలగించలేరన ఆ రాష్ట్ర్ర నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. కాగ రెండు ఆర్టికల్స్ రాష్ట్ర్ర ప్రజల హక్కులను కాపాడుతున్నాయని అన్నారు. ఇవి మాకు చాల ముఖ్యమని, జమ్ము కశ్మీరీలుగా దేశానికి సైనికుల్లాంటీ వారని వారు దేశానికి శత్రువులు కాదని అన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M6aOhr
370,35 ఆర్టికల్స్ను నరేంద్రమోడీ తోలగించలేడు... అవి మా హక్కులు..ఫరూక్ అబ్ధుల్లా
Related Posts:
బుద్ది ఎక్కువైతే కష్టమే.. గురుపౌర్ణమి నాడు చిన్నజీయర్ ఇలా చెప్పారేంటబ్బా..!హైదరాబాద్ : మనిషికి కండబలం ఉంటే చాలదు బుద్ధిబలం కూడా ఉండాలంటారు పెద్దలు. మనస్సుతో సుఖఃదుఖాలు అనుభవిస్తాము. అదే మనస్సుతో స్థిత ప్రజ్ఞను సాధిస్తాము. బుద… Read More
సోషల్ మీడియా తంటా... ఉరిపెట్టు పెట్టుకుంటూ వీడియో...! నిజంగానే బిగిసిన ఉరితాడు....!సోషల్ మీడియా మాయలో పడి యువతి యువకులు అనేక జిమ్మిక్కులు పాల్పడుతున్నారు. లైక్ల క్రేజ్ కోసం వీడీయోలు తీసే క్రమంలో తమ ప్రాణాలనే కోల్పోతున్నారు. ఇలా రోజు… Read More
ఢిల్లీలో విపక్షాలు, హైదరాబాద్లో మిత్రపక్షాలు... అభివృద్దిని అడ్డుకునేందుకు విమర్శలు... టీఆర్ఎస్సచివాలయం భవన నిర్మాణాలను ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు గవర్నర్కు పిర్యాధు చేయడం అత్యంత దుర్మార్గమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మండిపడ్డారు. ఆయా… Read More
చంద్రబాబుకే రాజకీయం నేర్పుతున్న కృష్ణా జిల్లా తమ్ముళ్లు..! బెజవాడా...మజాకా..?అమరావతి/హైదరాబాద్ : కృష్ణ జిల్లా రాజకీయాలు మహా ముదురుగా సాగుతుంటాయనే చర్చ ఎప్పటినుంచో ప్రజల్లో నానుతుంటుంది. హేమా హేమీల్లాంటి నేతలకే కృష్ణా జిల్లా రాజ… Read More
ముఖ్యమంత్రి రాజీనామా ఖాయం: సీఎంగా దళితుడికి ఛాన్స్!బెంగళూరు: కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే వస్తోంది. ఇప్పట్లో దీనికి బ్రేక్ పడే అవకాశాలు కూడా కనిపించట్లేదు. కర్ణాటకలో అధ… Read More
0 comments:
Post a Comment