Thursday, May 21, 2020

పెట్స్ ఫైటింగ్, మధ్యలో దూరిన ఓనర్లు, శునకం దాడి చేయడంతో మరో డాగ్‌పై దాడి, చంపి..

కొన్ని ఘటనలు చిత్ర, విచిత్రంగా ఉంటాయి. వినడానికి కూడా కొత్తగా ఉంటాయి. అవును భోపాల్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. శునకాల గొడవ కాస్త యజమానుల వద్దకు చేరింది. ఎలా అంటే తమ.. పెట్‌పై దాడి చేసిందని... మరో కుక్కను చంపేంత కక్షకు దారితీసింది. మరో ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. శునకాన్ని హత్యచేసిన ముగ్గురిని వెతకడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZryVfm

Related Posts:

0 comments:

Post a Comment