Thursday, May 21, 2020

కవిత కోసం అన్నాతమ్ముల పోరాటం.. నిజామాబాద్ లో కాక పుట్టిస్తున్న రాజకీయం

నిజామాబాద్‌ జిల్లాలో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేళ అధికార టిఆర్ఎస్, బిజెపిల మధ్య రగడ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టిఆర్ఎస్ నుంచి కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్నారు. ఇక కరోనా లాక్డౌన్ కారణంగా ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా పడింది. ఇక ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ed93s1

Related Posts:

0 comments:

Post a Comment