Friday, May 15, 2020

వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత..!మోదీ సంస్కరణలతో దేశం వెలిగిపోతోందన్న బండి సంజయ్..!

ఢిల్లీ/హైదరాబాద్ : దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయదారుల అవసరాలకనుగుణంగా ప్రభుత్వాలు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నప్పుడే దేశ సత్వర అభివృద్దికి వేగంగా అడుగులు పడతాయని తెలంగాణ రాష్ట్ర బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ ఉద్ఘాటించారు. దేశంలో వ్యవసాయదారుల కోసం ఇప్పటి వరకూ ఏ ప్రధానమంత్రి తీసుకోని సంక్షేమ పథకాలు నరేంద్ర మోదీ ఆవిష్కరించడం హర్షించదగ్గ పరిణామమని సంజయ్ తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zBvWWZ

Related Posts:

0 comments:

Post a Comment