ఏపిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు కొత్త యాత్ర చేపట్టింది. 2014 ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ భరోసా యాత్రం ప్రారంభించింది. అనంతపురం ఇల్లా నుండి ప్రారంభమైన ఈ యాత్రలో ఈ నెల 22న రాహుల్ గాంధీ పాల్గొంటారు. భరోసా యాత్ర ప్రారంభం..ప్రత్యేక హోదా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ttKOR2
కాంగ్రెస్ భరోసా యాత్ర : 22న యాత్రలో రాహుల్ : 27న ప్రియాంక హాజరు
Related Posts:
ఐఫోన్పై ట్రంప్ అసంతృప్తి...యాపిల్ సీఈఓకు ట్వీట్, ఏం చేశాడంటే.?వాషింగ్టన్: ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ను తీసుకొచ్చిందో అందరికీ తెలుసు. ఐఫోన్ ఒక స్టేటస్కు సింబల్గా మారింది. చాలామంది వీవీఐపీల చేతిలో ఐఫోన్… Read More
జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు, బీజేపీ హవా, బహిష్కరణ, ఇండిపెండెట్స్ కింగ్ మేకర్స్!శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత మొదటి సారి జరిగిన ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్నికల్లో పార్టీలను… Read More
ముహూర్తం ఫిక్స్: హర్యానా సీఎంగా ఖట్టర్..డిప్యూటీగా దుష్యంత్ ప్రమాణాస్వీకారంహర్యానా: హర్యానాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రిగా బీజేపీ అభ్యర్థి మనోహర్లాల్ ఖట్టర్ వరుసగా రెండో సారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుత… Read More
హర్యానాలో గోపాల్ కందా మద్దతు తీసుకోబోం.. నేరచరిత్ర అని కొత్త పల్లవి అందుకున్న రవిశంకర్బోడి మల్లన్న సామెత ప్రస్తుత రాజకీయాలకు కరెక్టుగా సరిపోతోంది. అధికారమే పరమావధిగా వ్యవహరిస్తూ సిద్ధాంతాలకు రాజకీయ పార్టీలు, నేతుల తూట్లు పొడుస్తున్నారు.… Read More
నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంపాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి ఆసుపత్రి పాలు అయ్యాడు. శనివారం మధ్యహ్నం ఆయనకు గుండెపోటు రావడంతో లాహోర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అంద… Read More
0 comments:
Post a Comment