Tuesday, February 19, 2019

కాంగ్రెస్ భ‌రోసా యాత్ర : 22న యాత్ర‌లో రాహుల్ : 27న ప్రియాంక హాజ‌రు

ఏపిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల ముందు తిరిగి ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు కొత్త యాత్ర చేప‌ట్టింది. 2014 ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ప‌రాభ‌వం ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు ఏపికి ప్ర‌త్యేక హోదా ఇస్తామంటూ భ‌రోసా యాత్రం ప్రారంభించింది. అనంత‌పురం ఇల్లా నుండి ప్రారంభ‌మైన ఈ యాత్ర‌లో ఈ నెల 22న రాహుల్ గాంధీ పాల్గొంటారు. భ‌రోసా యాత్ర ప్రారంభం..ప్రత్యేక హోదా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ttKOR2

Related Posts:

0 comments:

Post a Comment