అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం అమరావతిలో భేటీ అయ్యారు. ఆయన ఢిల్లీ నుంచి నవ్యాంధ్ర రాజధానికి వచ్చి టీడీపీ అధినేతతో చాలాసేపు మాట్లాడి అనంతరం ఢిల్లీకి వెళ్లారు. బీజేపీయేతర కూటమి, తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ne84LH
అమరావతికి వచ్చి బాబుతో రెండున్నర గంటలు మాట్లాడిన కేజ్రీవాల్, టీడీపీ నేతలు ఏమన్నారంటే
Related Posts:
నిజామాబాద్ బరి.. గెలుపెవరిదో మరి? కవిత VS మధుయాష్కి VS అర్వింద్నిజామాబాద్ : లోక్సభ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. పోటీ రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి, బీజ… Read More
గులాబీ పార్టీలో ఛాన్స్ దక్కని ఎంపీలకు బీజేపీ గాలం ? తెలంగాణలో రసవత్తర రాజకీయంతెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సరికొత్త రాజకీయ సమీకరణాలతో కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెడుతూ బిజెపి ముందుకు వస్తుంది… Read More
అనుచరులే సూత్రధారులా : వివేకా హత్య కేసులో వీడుతున్న చిక్కుముడి : సిఐ సస్పెన్షన్..!మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యకు అసలు సూత్రధారులు ఆయన అనుచరులే అనే విషయాన్ని పోలీసు లు తేల్చారు. చంద్రశేఖర్ రెడ్డి ఆయన గ్యాంగ్ ఇంద… Read More
గులాబీ బాస్ పెద్దపల్లి టికెట్ విషయంలో వివేక్ కు షాక్ ఇవ్వటానికి రీజన్ ఇదేత్వరలో జరగనున్న ఎన్నికల్లో 16 స్థానాలు కైవశం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల టికెట్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. … Read More
నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు : ఏపిలో మూడు స్థానాలకు పోటీ..ఆంద్రప్రదేశ్ లోని మూడు శాసనమండలి నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజ… Read More
0 comments:
Post a Comment