Saturday, June 13, 2020

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్... క్లారిటీ ఇచ్చిన ఆయన సతీమణి...

జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంపై ఆయన సతీమణి పద్మలతా రెడ్డి స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని... ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని... మరో వారం రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fkP4Ih

Related Posts:

0 comments:

Post a Comment