Thursday, May 21, 2020

ప్రకటించిన సాయానికి డిమాండా ? దొరికిపోయిన పవన్- అయిపోయిన పెళ్లికి బాజాలేంటన్న వెల్లంపల్లి....

ఏపీ ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. దాన్ని బహిరంగంగానే ప్రకటించింది. ఈ విషయం తెలియక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రోజు అదే డిమాండ్ చేశారు. దీంతో వైసీపీ నేతలు జనసేనానిని ఆడుకోవడం మొదలుపెట్టేశారు. దీనిపై ఎలా స్పందించాలో తెలియక జనసేన అంతర్మథనంలో ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలే టార్గెట్: మంత్రి వెల్లంపల్లి సహా ఇద్దరిపై హైకోర్టులో పిటీషన్: కాస్సేపట్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ylqNC2

Related Posts:

0 comments:

Post a Comment