హైదరాబాద్ : వలసవస్తున్న నేతలతో గులాబీవనం మరింత వికసిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ గొంతులు చించుకుని గులాబీ దండుపై ఆరోపణలు గుప్పించిన నేతలు సైతం అక్కడికే క్యూ కడుతున్నారు. చేయి గుర్తుపై గెలిచిన నేతలు క్రమక్రమంగా కారెక్కుతున్నారు. ఇప్పటికే ఆత్రం సక్కు, రేగ కాంతారావు గులాబీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా నకిరేకల్ ఎమ్మెల్యే, కోమటిరెడ్డి నమ్మినబంటు చిరుమర్తి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XJkdgG
కాంగ్రెస్కు హ్యాండ్?.. కోమటిరెడ్డికి షాక్?.. సీఎం కేసీఆర్ను కలిసిన చిరుమర్తి..!
Related Posts:
బయటి ప్రపంచానికి తెలియకుండా.. భార్య శవాన్ని ఇంట్లోపెట్టుకున్న రిటైర్డ్ ఉద్యోగి...!ప్రపంచంలో వింత వింత మనుష్యులు, ఒక్కో వ్యక్తి ఓక్కోలాగా వ్యవహరిస్తాడు. ఎప్పుడు ఎందుకు ఎలా వ్యవహార శైలి ఉంటుందో సమాజానికి అర్థం కాని పరిస్థితి.. సమాజం అ… Read More
మరికొందరు రాజీనామా చేస్తారు.. రెండురోజుల్లో భవిష్యత్ కార్యాచరణ : యడ్యూరప్పబెంగళూరు : నిమిష, నిమిషానికి కర్ణాటక రాజకీయ మారిపోతోంది. అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా .. తమ ప్రభ… Read More
జగన్ అనే నేను..: కడపలో స్టీల్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తా: మూహూర్తం ఇదే..ఎన్నో డ్రామాలు చేసారు..ఎంతో కాలంగా వివాదాస్పదంగా మారిన కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పైన ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ప్రకటన చేసారు. ముఖ్యమంత్రి హోదాలో కడప జిల్లా జ… Read More
మాజీ ప్రధాని బ్రహ్మాస్రం: సీఎం, ఉప ముఖ్యమంత్రిని మార్చేద్దాం, రెబల్స్ కు బుజ్జగింపులు, ఫలితం!బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి సిద్దంగా ఉన్న సమయంలో మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్.డి. దేవేగౌడ బ్రహ్మాస్రం వదిలారు. కర్ణాటక మ… Read More
మోడికి విశ్రాంతిని ఇస్తానన్న, చంద్రబాబే విశ్రాంతి తీసుకుంటున్నాడు : ప్రకాశ్ జవదేకర్బీజేపీతో పోత్తువల్లే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని కేంద్రమంంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఇక అలాంటీ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని చ… Read More
0 comments:
Post a Comment