న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో మారోసారి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించిన విషయం తెలిసిందే. మే 31 వరకు పొడిగించిన ఈ లాక్డౌన్లో పలు సడలింపులను కూడా ఇచ్చింది. ప్రజా రవాణా విషయంలో రాష్ట్రాలకే నిర్ణయాధికారాన్ని ఇచ్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XfknwD
ఏదైనా ఆఫీసులో ఒక్కరిద్దరికి కరోనా సోకితే ఏం చేయాలంటే..: కేంద్రం కొత్త మార్గదర్శకాలు
Related Posts:
ఆర్మీ మోదీకి చెందినది కాదు, దేశం హక్కు : అమరిందర్ సింగ్సంగ్రూర్ : ప్రధాని మోదీపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్. భారత ఆర్మీ చేపట్టిన విజయాలను తన ఖాతాలో వేసుకునేందుకు మోదీ ప్రయత్ని… Read More
ఒక్కో సెక్షన్లో 88 మంది విద్యార్థులట. గీత దాటితే వేటేనట : ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ రిలీజ్హైదరాబాద్ : ఇంటర్ రీ వాల్యుయేషన్ ముగియనే లేదు .. రీ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కానీ ఇంటర్ బోర్డు 2019-20 సంవత్సర ప్రవేశాల కోసం షెడ్యూల్ వి… Read More
పాకిస్థాన్ గగనతలం నుండి భారత్ లోకి ప్రవేశించిన కార్గో ఎయిర్ క్రాఫ్ట్పాకిస్థాన్ గగనతలం నుండి అనుమతిలేకుండా ఏన్ -12 ఎయిర్ క్రాఫ్ట్ బారత భుభాగంలోకి ప్రవేశించింది. దీంతో అప్రమత్తమైన ఇండియన్ ఇండియన్ ఏయిర్ ఫోర్స్ … Read More
పల్లెల్లో వెల్లివిరిసిన చైతన్యం : రెండోవిడతలోనూ భారీ పోలింగ్హైదరాబాద్ : తెలంగాణలో రెండోవిడత స్థానిక సంస్థల్లో ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. మొత్తం 180 జెడ్పీటీసీ, 1913 ఎంపీటీసీ స్థానాల్లో 77.63 శాతం పోలింగ్ నమో… Read More
ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురి మృతిముంబై : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల్ఘర్ జిల్లాలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృ… Read More
0 comments:
Post a Comment