Tuesday, May 19, 2020

ఏదైనా ఆఫీసులో ఒక్కరిద్దరికి కరోనా సోకితే ఏం చేయాలంటే..: కేంద్రం కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో మారోసారి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. మే 31 వరకు పొడిగించిన ఈ లాక్‌డౌన్‌లో పలు సడలింపులను కూడా ఇచ్చింది. ప్రజా రవాణా విషయంలో రాష్ట్రాలకే నిర్ణయాధికారాన్ని ఇచ్చింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XfknwD

Related Posts:

0 comments:

Post a Comment