Tuesday, May 19, 2020

lockdown: ప్రతి ఆదివారం కరోనా కర్ఫ్యూ, ఆ రోజే ఎందుకంటే ? ప్రభుత్వానికి ఓ లెక్కుంది, సీఎం క్లారిటీ !

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ 4.0 సడలింపుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుమతితో పలు సూచనలతో అనేక రాష్ట్రాల్లో పలు వ్యాపారాలు, కార్యకలాపాలు మొదలుపెట్టారు. కేఎస్ఆర్ టీసీ బస్సులు తిప్పడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం అనేక కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36eWDNm

0 comments:

Post a Comment