Saturday, May 11, 2019

ఒక్కో సెక్షన్‌లో 88 మంది విద్యార్థులట. గీత దాటితే వేటేనట : ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ రిలీజ్

హైదరాబాద్ : ఇంటర్ రీ వాల్యుయేషన్ ముగియనే లేదు .. రీ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కానీ ఇంటర్ బోర్డు 2019-20 సంవత్సర ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదల చేసింది. దీనిని బట్టి ఇంటర్ బోర్డు సరళి అర్థమవుతోంది. ఓ వైపు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటే మరో అకడమిక్ ఈయర్ ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E15g17

Related Posts:

0 comments:

Post a Comment