Saturday, May 11, 2019

పాకిస్థాన్ గగనతలం నుండి భారత్ లోకి ప్రవేశించిన కార్గో ఎయిర్ క్రాఫ్ట్

పాకిస్థాన్ గగనతలం నుండి అనుమతిలేకుండా  ఏన్ -12 ఎయిర్ క్రాఫ్ట్ బారత భుభాగంలోకి ప్రవేశించింది. దీంతో అప్రమత్తమైన ఇండియన్ ఇండియన్ ఏయిర్ ఫోర్స్  అధికారులు దాన్ని అడ్డుకున్నారు. బలవంతంగా ఎయిర్ క్రాఫ్ట్ ను జైపూర్ ఎయిర్ ఫీల్డ్ లో దింపారు. భారత పాకిస్థాన్ యుద్ద వాతవరణం నేపథ్యంలో పాకిస్థాన్ నుండి భారత గగనతలంలోకి ఓ కార్గో విమానం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WwWYp0

Related Posts:

0 comments:

Post a Comment