Saturday, May 11, 2019

పల్లెల్లో వెల్లివిరిసిన చైతన్యం : రెండోవిడతలోనూ భారీ పోలింగ్

హైదరాబాద్ : తెలంగాణలో రెండోవిడత స్థానిక సంస్థల్లో ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. మొత్తం 180 జెడ్పీటీసీ, 1913 ఎంపీటీసీ స్థానాల్లో 77.63 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. 31 జిల్లాల్లో 10371 కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడోవిడత స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెల 14న జరగనున్నాయి. ఫలితాలు మాత్రం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E1w7dn

0 comments:

Post a Comment