మాజీ మంత్రి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కన్నాలక్ష్మీనారాయణ కుటుంబంలో పెనువిషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కోడలు సుహారిక గురువారం అనుమానాస్పద రీతిలో చనిపోయారు. భర్తతో కలిసి హైదరాబాద్ లో ఉంటోన్న సుహారిక.. మాదాపూర్లోని మీనాక్షి టవర్స్లో తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి వచ్చి కుప్పకూలిపోయారు. పరిస్థితిని గమనించిన ఇంట్లోని వారు సుహారికను వెంటనే రాయదుర్గంలోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36FZJKM
Thursday, May 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment