మాజీ మంత్రి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కన్నాలక్ష్మీనారాయణ కుటుంబంలో పెనువిషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కోడలు సుహారిక గురువారం అనుమానాస్పద రీతిలో చనిపోయారు. భర్తతో కలిసి హైదరాబాద్ లో ఉంటోన్న సుహారిక.. మాదాపూర్లోని మీనాక్షి టవర్స్లో తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి వచ్చి కుప్పకూలిపోయారు. పరిస్థితిని గమనించిన ఇంట్లోని వారు సుహారికను వెంటనే రాయదుర్గంలోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36FZJKM
కన్నా చిన్నకోడలు అనుమానాస్పద మృతి.. ఫ్రెండ్ ఇంటికి వెళ్లి.. ఏపీ బీజేపీ చీఫ్ ఫ్యామిలీలో విషాదం..
Related Posts:
గుడ్ న్యూస్: ఎగరనున్న విమానాలు... ఎప్పుడో తెలుసా..? బుకింగ్స్ పై క్లారిటీ..!కరోనావైరస్ నేపథ్యంలో దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోవడంతో దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులను సైతం రద్దు చేసింది కేంద్రం. అయితే తాజాగా విమాన ప్రయాణి… Read More
amphan cyclone: తీరం దాటిన తుఫాను, బెంగాల్, ఒడిశాల్లో అతలాకుతలంకొల్కతా/భువనేశ్వర్: అత్యంత తీవ్ర తుఫానుగా మారిన ఆంఫన్ పశ్చిమబెంగాల్ తీరాన్ని తాకింది. బుధవారం మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో తీరాన్ని… Read More
నేటి అర్ధరాత్రి నుంచి.. ఓఆర్ఆర్పై వాహనాలకు హెచ్ఎండీఏ గ్రీన్ సిగ్నల్..లాక్ డౌన్ కారణంగా గత 2 నెలలుగా స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ తిరిగి ప్రారంభమైంది. ఇప్పటికే బస్సులు,ఆటోలు,క్యాబ్స్ రోడ్ల పైకి వచ్చిన సంగతి తెలిసిందే. తా… Read More
మరోసారి అపూర్వ కలయిక..!జూన్ లో భేటీ కాబోతున్న జగన్, కేసీఆర్..!ఎజెండా అదేనా.?అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో కొన్ని ఘట్టాలు అపురూపంగా ముద్రవేసుకుంటాయి. మరికొన్న సంఘటనలు చరిత్రాత్మకమవుతాయి. కొంత మంది రాజకీయ నేతల కలయికలకు అంతటి ప… Read More
ఏపీలో ఇళ్ల స్ధలం కోసం దరఖాస్తు చేసుకోలేదా ? మరో అవకాశం ఇదిగో....15 రోజులే గడువు..ఏపీలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద స్ధలాలకు దరఖాస్తు చేసుకునేందుకు పేదలకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయినవ వారు ఎ… Read More
0 comments:
Post a Comment