మాజీ మంత్రి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కన్నాలక్ష్మీనారాయణ కుటుంబంలో పెనువిషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కోడలు సుహారిక గురువారం అనుమానాస్పద రీతిలో చనిపోయారు. భర్తతో కలిసి హైదరాబాద్ లో ఉంటోన్న సుహారిక.. మాదాపూర్లోని మీనాక్షి టవర్స్లో తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి వచ్చి కుప్పకూలిపోయారు. పరిస్థితిని గమనించిన ఇంట్లోని వారు సుహారికను వెంటనే రాయదుర్గంలోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36FZJKM
కన్నా చిన్నకోడలు అనుమానాస్పద మృతి.. ఫ్రెండ్ ఇంటికి వెళ్లి.. ఏపీ బీజేపీ చీఫ్ ఫ్యామిలీలో విషాదం..
Related Posts:
దారుణం : టిక్టాక్ సెలబ్రిటీని చంపేశారు..!దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రద్దీ ప్రాంతంలో ముగ్గురు దుండగులు రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే ఓ యువకున్ని తుపాకీతో కాల్చి చంపారు. మంగళవారం … Read More
రైతుబంధు సాయానికి లైన్ క్లియర్.. ఈ నెల చివరి నుంచి రైతుల ఖాతాలకు బదిలీహైదరాబాద్ : ఎండాకాలం వెళ్లిపోనుంది. వర్షాకాలాన్ని ఆహ్వానిస్తూ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయంపై రైతులు దృష్టి సారించారు. అయితే తెల… Read More
చివరి ప్రయత్నం: చంద్రబాబు ఆశలు ఫలించేనా... దేవేగౌడ భేటీలో ఏం జరిగింది..?బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ సమావేశాలు పెరిగిపోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమికి వన్ సైడ్ వి… Read More
జగన్, చంద్రబాబుల ఇళ్ళ వద్ద పోలీసు భద్రత పెంపు... అదనంగా రెండు కంపెనీల ఫోర్స్ పహారామరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఏపీలో ప్రధాన పార్టీల్లో టెన్షన్ పీక్స్ కి చేరింది . ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లోక్ సభ ఎన్నిక… Read More
కోర్టును ఆశ్రయించిన ఐటి గ్రిడ్స్ అశోక్: ముందస్తు బెయిల్ కోసం అభ్యర్ధన: ఇంతకీ ఎక్కడున్నారు..!ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం చౌర్యం కేసులో ఉన్న ఐటీ గ్రిడ్స్ అశోక్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించార… Read More
0 comments:
Post a Comment