అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మద్యం ద్వారా రూ. కోట్ల జే ట్యాక్స్ రాబట్టారని.. అవినీతి అనేది జగన్ డీఎన్ఏలోనే ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. Mahanadu: నారా లోకేష్ 2.0: ఏం చేశారండీ..ఇంత తగ్గారు!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3demasW
Thursday, May 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment