హైదరాబాద్: అత్యధిక మంది అభ్యర్థులు పోటీలో నిలిచిన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 8గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారని తెలుస్తోంది. సాధారణంగా ఉదయం 7గంటల నుంచి సాయంత్రం5 గంటల వరకు పోలింగ్ జరగాలి. అతై
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Iqjj3B
అక్కడ గంట ఆలస్యంగా పోలింగ్..! నిజామాబాద్ లో రైతు ర్యాలీకి అనుమతి ఇచ్చామన్న ఈసీ..!!
Related Posts:
కరోనా విలయంపై ప్రధాని మోదీ - లాక్డౌన్ ముగిసినా వైరస్ చావలేదు - అమెరికా కంటే మనమే బెటర్''కరోనా మహమ్మారిపై పోరాటంలో జనతా కర్ఫ్య నుంచి మొదలుకొని ఇవాళ్టి వరకు భారతీయులందరం సుదీర్ఘంగా శ్రమించాం. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్థిక పరిస… Read More
కొండెక్కిన కూరగాయాల ధరలు: కిలో రూ.60 నుంచి రూ.120..ఆకు కూరలు కూడా..ఏం కొనెట్టు లేదు.. ఏం తినెట్టు లేదు.. అవును ‘ఎర్రొడు' సినిమాలో పాట మాదిరిగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఏ కూరగాయ ముట్టుకున్న రేటు విని గుండే గుబెల్ మంటో… Read More
15 కోట్ల రూపాయల వరద సహాయం చేసిన కేజ్రీవాల్ .. హైదరాబాద్ కు అండగా ఢిల్లీ సర్కార్హైదరాబాద్ వరదలకు దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎం ల నుండి స్పందన వస్తుంది . నిన్నటికి నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి 10 కోట్ల రూపాయల విరాళం ఇ… Read More
‘ఐటమ్’ వివాదం: రాహుల్ గాంధీ తీవ్ర స్పందన, క్షమాపణ చెప్పేది లేదన్న కమల్నాథ్న్యూఢిల్లీ/భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఆ రాష్ట్ర మహిళా మంత్రిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్ర న… Read More
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్కు రోడ్డు ప్రమాదం... ధ్వంసమైన కారు...ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్,ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం(అక్టోబర్ 20) మధ్యాహ్నం సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు… Read More
0 comments:
Post a Comment