Monday, April 8, 2019

అక్కడ గంట ఆలస్యంగా పోలింగ్..! నిజామాబాద్ లో రైతు ర్యాలీకి అనుమతి ఇచ్చామన్న ఈసీ..!!

హైదరాబాద్‌: అత్యధిక మంది అభ్యర్థులు పోటీలో నిలిచిన నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్‌ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 8గంటల వరకు మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తారని తెలుస్తోంది. సాధారణంగా ఉదయం 7గంటల నుంచి సాయంత్రం5 గంటల వరకు పోలింగ్‌ జరగాలి. అతై

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Iqjj3B

Related Posts:

0 comments:

Post a Comment