బర్త్ డే వేడుకలు ధూమ్ ధామ్ గా చేసుకున్నారు,ఊరికి దూరంగా ఉన్నాం కదా మమ్మల్ని ఎవరు అడుగుతారులే అనుకున్నారు..ఏయిర్ పోర్టు ఉందన్న విషయం కూడ మరచిపోయారు ,ఇష్టారీతిన లేజర్ షోలతో పార్టీలు చేసుకున్నారు. పైలట్ల పిర్యాధుతో విద్యార్థులు బుక్ అయ్యారు. మాధవ్ పోటీ నుండి తప్పుకోవాల్సిందేనా : రిలీవ్ చేయని ప్రభుత్వం : ఇసి కి ఫిర్యాదు..!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tsa6cy
శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాలకు ల్యాండింగ్ సమస్య !? పరిష్కరించకపోతే కష్టమే !
Related Posts:
అంబానీ ఇంటి వద్ద కుట్ర- నిందితుడు సచిన్ వాజే ? ఎన్ఐఏ సీన్ రీక్రియేషన్రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్దాలతో కూడిన కారు ఉంచిన ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో అంబానీ … Read More
48 ఏళ్ళ వయసులో.. తలైమన్నార్ నుండి ధనుష్కోడికి 30కిలోమీటర్ల మేర సముద్రాన్ని ఈదిన తొలి తెలుగు మహిళమహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ. 48 ఏళ్ల వయసులో 30 కిలోమీటర్ల మేర సముద్రాన్ని ఈది సంసార సాగరాన్… Read More
భారత్ లో కరోనా విలయం .. 40 వేలను దాటిన కొత్త కేసులు, ఇలా అయితే కట్టడి కష్టమే !!భారతదేశంలో కరోనా ఉధృతి రోజురోజుకు పెరిగిపోతోంది . కరోనా రెండో దశలో కొత్త కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 40 వేలకు పైగా కొత్త… Read More
Swapna: నన్ను టార్చర్ పెట్టారు, సీఎంను ఇరికించాలని స్కెచ్, ఈడీ అధికారులపై రివర్స్ కేసు !కొచ్చి/ తిరువనంతపురం: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో జైలుపాలైన స్వప్న సురేష్ అలియాస్ స్వప్న మేడమ్ కేసు రసవత్తరంగా మారింది. తాను కేరళ సీఎం పినరయి విజయన్ కు వ… Read More
యూపీలో మళ్లీ బీజేపీయే.. యోగికి పట్టం కట్టబోతున్న ఓటర్లు.. ఏబీపీ సీ ఓటర్ సర్వేఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. దీంతో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల గురించి ఏబీపీ సీ ఓటర్ సర్వే చేపట్టింది. 2022లో ఉత్తరప్రదేశ్ అస… Read More
0 comments:
Post a Comment