లాక్ డౌన్ నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై కొందరు జులుం ప్రదర్శిస్తున్నారు. నిన్నటికి నిన్న బైక్ ఆపినందుకు ఒక వ్యక్తి నోటికొచ్చిన బూతులు తిట్టి పోలీసుల మీద చెయ్యెత్తాడు . ఇక తాజాగా ఎంఐఎం కార్పొరేటర్ మూర్తుజ అలీ, అతని అనుచరులు పోలీసులపై రెచ్చిపోయారు. మాదన్నపేట్ పోలీసుస్టేషన్ పరిధిలోని చావని ప్రాంతంలో బందోబస్తు చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aXdzsq
మీ డ్యూటీలు అక్కడ చెయ్యండి .. పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ హల్చల్ .. కేస్ ఫైల్
Related Posts:
రాఫెల్ ట్విస్టు: ఓ వైపు అధికారిక చర్చలు.. మరోవైపు పీఎంఓ ఎంట్రీ.. ఏంజరుగుతోంది?దేశాన్ని కుదిపేస్తోన్న రాఫెల్ విమాన కొనుగోలు అంశం మరో మలుపు తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడీ బృందం ఓ వైపు ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరపుతూనే అదే సమయం… Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాజీ సీఎం కిడ్నాప్ చేశారు: బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు !బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప, బీజేపీ నాయకులు కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని కాంగ్రె… Read More
పవన్ కళ్యాణ్ పార్టీలోకి అబ్దుల్ కలాం సలహాదారు: నెరవేరిన జనసేనాని ఎదురుచూపులుఅమరావతి: దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ సలహాదారుగా పని చేసిన ప్రముఖులు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. ఇటీవల జనసేనాని పార్ట… Read More
వస్తా.. మళ్లీ పోటీ చేస్తా.. కోమటిరెడ్డి టార్గెట్ ఏంటో తెలుసా?నల్గొండ : కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేగా మాత్రమే పోటీచేస… Read More
అవినీతి అడ్డా కాంగ్రెస్..! పేదల సంక్షేమం మాతోనే.. ప్రచారంలో మోడీరాయ్గఢ్ : బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అమీతుమీకి సిద్ధమయ్… Read More
0 comments:
Post a Comment