Saturday, February 9, 2019

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాజీ సీఎం కిడ్నాప్ చేశారు: బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు !

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప, బీజేపీ నాయకులు కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరుకాకుండా బీజేపీ నాయకులు ప్రయత్నించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GClyQp

Related Posts:

0 comments:

Post a Comment