ఏపీలో గేట్ పరీక్షార్ధులకు ఆన్ లైన్ ద్వారా కోచింగ్ ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ సూచన మేరకు ఈ నెల 7 నుంచి విద్యార్ధులకు ఆన్ లైన్లో తరగతులు నిర్వహించేందుకు యూనివర్శిటీలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా విడుదల చేశాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bV4DFr
Friday, May 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment