Friday, May 1, 2020

ఏపీలో గేట్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్ - మే 11 నుంచి ఆన్ లైన్ కోచింగ్ ... దరఖాస్తు విధానమిలా..

ఏపీలో గేట్ పరీక్షార్ధులకు ఆన్ లైన్ ద్వారా కోచింగ్ ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ సూచన మేరకు ఈ నెల 7 నుంచి విద్యార్ధులకు ఆన్ లైన్లో తరగతులు నిర్వహించేందుకు యూనివర్శిటీలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా విడుదల చేశాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bV4DFr

Related Posts:

0 comments:

Post a Comment