జూన్ నెల వచ్చేస్తోంది. ఈ మాసంలోనే దేశవ్యాప్తంగా స్కూళ్లు తెరుచుకుంటాయి. అయితే కరోనా వైరస్ వల్ల కేజీ నుంచి తొమ్మిదో తరగతి పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. వైరస్ విజృంభిస్తోన్న క్రమంలో.. స్కూళ్లు రీ ఓపెన్ చేయడంపై కేంద్ర మానవవనరుల శాఖ దృష్టిసారించింది. స్కూళ్లను కూడా జోన్లవారీగా ఓపెన్ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XpWQcJ
గ్రీన్ జోన్లలో గ్రీన్ సిగ్నల్..? జూలైలో స్కూల్స్ రీ ఓపెన్, 8 ఆ పై తరగతులు, 30 శాతం హాజరు...
Related Posts:
కళ్యాణం కమనీయం జీవితం: దేశంలోనే తొలిసారిగా ఈ మహిళలకు వివాహంరాయ్పూర్ : ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్లు వివాహ వేడుకల్లో నృత్యం చేయడం చూశాం. పలు సందర్భాల్లో ఆశీర్వచనాలు ఇవ్వడం చూశాం. కానీ మార్చి 30వ తేదీన మాత్రం ఛ… Read More
PSLV - C45 ప్రయోగానికి సర్వం సిద్ధం.. కాసేపట్లో నింగిలోకి..!శ్రీహరికోట : వరుస విజయాల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మరో ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ స్పేస్ సెంటర్ నుంచి మరో అంతరి… Read More
కర్ణాటకలో బీజేపీకి 17 ఎంపీ సీట్లు, సీఎం కొడుకు కు షాక్, సుమలత హవా, వీడీపీ సర్వే, యూపీలో!బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి లోక్ సభ ఎన్నికల్లో ఊహించని షాక్ ఎదురుకానుందని తెలిసింది. లోక్ సభ ఎ… Read More
లోకసభ ఎన్నికలు 2019 : రాజంపేట నియోజకవర్గం గురించి తెలుసుకోండిఆంధ్రప్రదేశ్లోని 25 పార్లమెంటు స్థానాల్లో రాజంపేట ఒకటి. వాస్తవానికి రాజంపేట కడప జిల్లాలో ఉంది.ఇటు కడప జిల్లాలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అటు చిత్తూ… Read More
లోకసభ ఎన్నికలు 2019: సికింద్రాబాద్ నియోజకవర్గం గురించి తెలుసుకోండితెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలలో సికింద్రాబాద్ ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి ఒక్కసారి మాత్రమే గెలిచారు. అది మినహాయించి, 1957 ను… Read More
0 comments:
Post a Comment