జూన్ నెల వచ్చేస్తోంది. ఈ మాసంలోనే దేశవ్యాప్తంగా స్కూళ్లు తెరుచుకుంటాయి. అయితే కరోనా వైరస్ వల్ల కేజీ నుంచి తొమ్మిదో తరగతి పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. వైరస్ విజృంభిస్తోన్న క్రమంలో.. స్కూళ్లు రీ ఓపెన్ చేయడంపై కేంద్ర మానవవనరుల శాఖ దృష్టిసారించింది. స్కూళ్లను కూడా జోన్లవారీగా ఓపెన్ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XpWQcJ
గ్రీన్ జోన్లలో గ్రీన్ సిగ్నల్..? జూలైలో స్కూల్స్ రీ ఓపెన్, 8 ఆ పై తరగతులు, 30 శాతం హాజరు...
Related Posts:
తెలుగు భాషామతల్లి ముద్దు బిడ్డ ద్వానా శాస్త్రి ఇక లేరుఆయన తెలుగు భాషామతల్లికి సాహిత్య సుమ మాలలు వేశారు. అద్భుతమైన తన రచనలతో తెలుగు సాహిత్యంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. తెలుగు సాహిత్యానికి వెలుగ… Read More
తెలుగింటి ఆడపడుచు సుమలతతో చర్చలు, ఎంపీగా పోటీపై కాంగ్రెస్ నిర్ణయం, త్రిబుల్ షూటర్ ఎంట్రీ!బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తాను అంటున్న స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్, దివంగత అంబరీష్ సతీమణితో తాము మాట్లాడి అన్ని … Read More
దేశవ్యాప్తంగా మరిన్ని ఆత్మాహుతి దాడులు జరుగుతాయనే సమాచారం ఉంది: విదేశాంగ కార్యదర్శి గోఖలేపుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్… Read More
ప్రతీకార దాడులు: సరిహద్దు దాటిన వైమానిక దళం..ఉగ్ర శిబిరాలు ఛిన్నాభిన్నంశ్రీనగర్: ఊహించిందే చోటు చేసుకుంది. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి కొంత గడువు కావాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చ… Read More
మన్ కీ బాత్ షాదీ.. మోడీ మాటలే పెళ్లి మంత్రాలుమంగళూరు : ప్రధాని నరేంద్ర మోడీపై అభిమానం వెల్లివిరుస్తోంది. మరోసారి మోడీని ప్రధానిని చేయాలనే ఆకాంక్ష బలపడుతోంది. ఆ క్రమంలో కొందరు యువకులు వినూత్న ఆలోచ… Read More
0 comments:
Post a Comment