ఆయన తెలుగు భాషామతల్లికి సాహిత్య సుమ మాలలు వేశారు. అద్భుతమైన తన రచనలతో తెలుగు సాహిత్యంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. తెలుగు సాహిత్యానికి వెలుగులద్దిన ఆయన సాహితీ కృషి నిరుపమానమైనది. తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన ఆ మహానుభావుడు ద్వానా శాస్త్రి తెలుగు సాహిత్య లోకాన్ని శోకసంద్రంలో ముంచి వెళ్ళిపోయారు. సోమవారం అర్థరాత్రి ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xme61v
Tuesday, February 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment