Tuesday, January 22, 2019

మమత ఇలాఖాలో కమలాధిపతి... రెండు బహిరంగ సభల్లో పాల్గొననున్న అమిత్ షా

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగా... బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈ రోజు పశ్చిమ బెంగాల్‌ నుంచి తన ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విపక్షాల ఐక్యతా ర్యాలీ నిర్వహించన తరువాత అమిత్ షా ర్యాలీలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల పాటు బెంగాల్‌లో అమిత్ షా పర్యటించనున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Hnfq0h

0 comments:

Post a Comment