బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ముష్టి యుధ్దం వెనుక పెద్ద కథ ఉందని సమాచారం. పక్క నియోజక వర్గాల మీద ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ పెత్తనం చెలాయించడం, బళ్లారి జిల్లా మైనింగ్ వ్యవహారాల విషయంలో ముందు నుంచి ఉన్న పగల కారణంగానే రిసార్టులో ఇంత పెద్ద గొడవ జరిగిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HrvYUZ
Tuesday, January 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment