అలహాబాద్ : కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశవిదేశాల నుంచి ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) కు క్యూ కడుతున్నారు. పుష్య పౌర్ణమి సందర్భంగా సోమవారం ఒక్కరోజే దాదాపు 70 లక్షల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. కుంభమేళాలో పవిత్రస్నానాలు చేయడానికి దీన్ని ముఖ్యమైన రోజుగా భావిస్తారు చాలామంది. దీంతో చలిని సైతం లెక్కచేయకుండా... ఆదివారం రాత్రి నుంచే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RVPgWz
దారులన్నీ అటువైపే..! కుంభమేళాకు పోటెత్తిన జనం
Related Posts:
వైఎస్ జగన్ను ప్రశంసల్లో ముంచెత్తిన రాజాసింగ్...! సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న ఎమ్మెల్యే!అమరావతి: తెలంగాణకు చెందిన భారతీయ జనతాపార్టీ శాసన సభ్యుడు రాజాసింగ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసల్లో ముంచెత్తారు. వైఎస్ జగన్ సాహసోపేత ని… Read More
ఫన్నీ వీడియో.. టీవీఎస్ XL దెబ్బకు బుల్లెట్ ఢమాల్.. బొక్కేట్టేసిందిగా..!హైదరాబాద్ : కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు. చిన్న చితకా కాదు.. పెద్ద వాటికేసి గురి చూడాలన్నది ఆ నానుడి సారాంశం. అదే కోవలో ఇటీవల నెట్టింట్లో వ… Read More
విజయదశమికి వీల్లేనట్టే..! తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సెంటిమెంట్ అడ్డంకి..!!హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మీద ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే దీని మీద మీడియా పెద్దగా ప్రతిస్పందించలేదు. అలాంట… Read More
శివుడు కులం ఏంటో తెలుసా.. ఈ మంత్రి ఆధారాలతో సహా చెప్పాడుబీహార్ : ఇప్పటివరకు కులజాఢ్యం ఒక్క మనుషులకే పరిమితమైందని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ కుల కంపును దేవుళ్లకు కూడా అంటించేస్తున్నారు కొందరు నాయకులు. ఫలా… Read More
ఆదాయం తగ్గింది..భారం పెరిగింది : పడిపోయిన మద్యం అమ్మకాలు: ఏపీకి అప్పులే ఆధారం..!!ఏపీలో ఆదాయం ఆశించిన స్థాయిలో లేదు. ఖర్చు భారం పెరిగింది. కేంద్రం నుండి సాధారణంగా వచ్చే గ్రాంట్లు కేటాయింపులు మినహా ప్రత్యేకంగా సాయం లేదు. దీంతో..ఇక అప… Read More
0 comments:
Post a Comment